E-Paper
Advertisement
ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్.. జంతర్‌మంతర్ వేదికగా రగిలిన నిరసన జ్వాలలు

ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్.. జంతర్‌మంతర్ వేదికగా రగిలిన నిరసన జ్వాలలు

Delhi Internet: ఢిల్లీలోని చారిత్రాత్మక వేదిక జంతర్‌మంతర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు, నిరసనకారులు చేపట్టిన శాంతియుత ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు తీవ్రస్థాయిలో లాఠీచార్జ్ చేయడం పరిస్థితిని మరింత సమీకరణాల వైపు నెట్టింది. పోలీసుల చర్యతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు రాళ్ల దాడికి దిగడంతో అక్కడ తీవ్ర తోపులాట, అశాంతి నెలకొన్నాయి. పర్యవసానంగా, తప్పుడు ప్రచారాలు వ్యాపించకుండా, […]

Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!
Sonam Wangchuk: ఆ హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా..కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ!
Rahul Gandhi: మోదీ సర్కార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!
Chinta Mohan: మోడీకి రాజ్యాంగం తెలీదు.. అమిత్ షా రాజ్యాంగం నడుస్తోంది! చింతా మోహన్ సంచలన కామెంట్స్

Chinta Mohan: మోడీకి రాజ్యాంగం తెలీదు.. అమిత్ షా రాజ్యాంగం నడుస్తోంది! చింతా మోహన్ సంచలన కామెంట్స్

Chinta Mohan: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వైఖరి వల్ల దేశంలో రాజ్యాంగం గాల్లో కలిసిపోయే ప్రమాదం ఏర్పడిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఢిల్లీ వేదికగా పార్లమెంట్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు సాగించిన దమనకాండను తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దమనకాండ న్యాయం చేయాలంటూ పార్లమెంట్ వద్దకు వచ్చిన విద్యార్థుల గొంతుపై కాళ్లు పెట్టి తొక్కి, […]

Education Bandh: ‘నీట్’ లీకేజీపై విరుచుకుపడ్డ విద్యార్థి లోకం.. జులై 24న విద్యాసంస్థల బంద్!
Rajnath Singh: ఢిల్లీ నిరసనలపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే?
Delhi Metro: దిల్లీ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భద్రతా కారణాలతో 16 స్టేషన్లు మూసివేత!
సమయం వృథా.. వీడియోలు చూసే టైమ్ లేదు, విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

సమయం వృథా.. వీడియోలు చూసే టైమ్ లేదు, విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

Suprement Court: ఢిల్లీలో విద్యార్థుల ఛలో సంసద్ ఆందోళనపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వీడియో ఆధారాలు చూసే సమయం కోర్టుకు లేదని పేర్కొంది. చట్టపరమైన మార్గాలను ఎంచుకోవాలని సూచన చేసింది. పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. సంసద్‌ మార్చ్‌ నిరసనకారులకు చుక్కెదురు-కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన చలో సంసద్‌ మార్చ్‌లో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా […]

ఆ వాహనదారులకు రిలీఫ్.. ఆ యాప్ ద్వారా రాజ్‌మార్గ్, ఏ విధంగా చేయాలంటే..
NEET లీకేజీ పై పోరుబాట.. రాహుల్ ముక్కు నుంచి రక్తం.. రంగంలోకి దిగిన సోనియా!
భార్య-పిల్లల నోటికి ప్లాస్టర్‌ అంటించి, ఆ తర్వాత వ్యాపార‌వేత్త ఆత్మహత్య, వెలుగులోకి షాకింగ్ నిజాలు
NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!
Sonam Bail: హనీమూన్​ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?

Big Stories

Advertisement
×