E-Paper
Advertisement
యువత ఆందోళనలతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి.. వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ స్ట్రాంగ్ కౌంటర్
కాక్రోచ్ పోస్ట్ రగడ.. చిక్కుల్లో RAF ఆఫీసర్ సోనియా సెహ్రావత్!
నిరసనల ఎఫెక్ట్.. దిల్లీ పోలీసులకు స్పెషల్ పవర్స్.. అమల్లోకి జాతీయ భద్రతా చట్టం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్.. సుప్రీం సంచలన తీర్పు.. సోనమ్ బెయిల్ రద్దు
ఎప్పుడైనా రండి.. చర్చలకు మేం రెడీ.. సీజేపీకి కేంద్ర మంత్రి ఆహ్వానం!

ఎప్పుడైనా రండి.. చర్చలకు మేం రెడీ.. సీజేపీకి కేంద్ర మంత్రి ఆహ్వానం!

NEET Paper Leak: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు నిరసనకారులతో మాట్లాడేందుకు ముందడుగు వేసింది. నిరసనకారులకు కేంద్రం ఆఫర్ ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు, కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నాయకులకు చర్చల పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఆందోళనకారులకు […]

ఒడిశాలో ఘోర ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం!
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో బైకర్ బిజీ బిజీ.. వీడియో వైరల్
మెట్రో స్టేషన్ల బంద్.. లంచ్ టైంలో తేల్చండి, లేకపోతే నేనే రంగంలోకి దిగుతా- సీజేఐ

మెట్రో స్టేషన్ల బంద్.. లంచ్ టైంలో తేల్చండి, లేకపోతే నేనే రంగంలోకి దిగుతా- సీజేఐ

Supreme Court: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు దిగింది. నిరసనల నేపథ్యంలో ఢిల్లీలోని అనే మెట్రో రైల్వే స్టేషన్లను మూసి వేసింది. దీన్ని సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. మధ్యాహ్న భోజన విరామం లోపు స్టేషన్‌ను తిరిగి తెరవాలని తెలిపింది. లేకుంటే న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ని హెచ్చరించింది. ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సీజేఐ గరంగరం- ఢిల్లీలో సోమవారం నుంచి కాక్రోచ్ జనతాపార్టీ ఆధ్వర్యంలో  విద్యార్థుల […]

NEET రచ్చ.. పార్లమెంట్ ఉభయ సభలు మళ్లీ వాయిదా.. అసలేం జరుగుతోంది?
సీజేపీ నిరసనకారులకు ఆహారం ఎవరిస్తున్నారు? అజ్ఞాత దాతలు వెనుక అసలు కథ
సీజేపీ ఆందోళనలు తీవ్రతరం..  రూ.10 కోట్ల ఆఫర్, బీజేపీ ఎంపీ సంచలన వీడియో
దిగివచ్చిన మోడీ? నీట్ పేపర్ లీక్‌పై కీలక ప్రకటన, విద్యార్థులు శాంతిస్తారా?
ఘోరం.. నగల కోసం వృద్ధురాలిని చంపేసి.. సూట్‌కేసులో కుక్కేసి, ఆపై..
బెంగుళూరు ట్రిఫుల్ మర్డర్ కేసు.. చంపింది ఇద్దరు కాదు, ఏఐతో కలిసి ముగ్గురు-షాకైన పోలీసులు

Big Stories

Advertisement
×