E-Paper
Advertisement
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Delhi Protest: ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. నీట్ పేపర్ లీకేజీ వివాదంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఉదయం నుంచే వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు, విద్యార్థి సంఘాల నేతలతో జంతర్ మంతర్ పరిసరాలు అట్టుడికాయి. నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు, ఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఇరువర్గాల […]

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!
తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

MLA Markandeyan Arrest: తమిళనాడులో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అధికార టీవీకే-విపక్ష డీఎంకె మధ్య మాటల యుద్ధం ముదిరి చివరకు అరెస్టుల వరకు వెళ్లింది. తాజాగా సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకె మార్కండేయన్‌ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తమిళనాడులో వేడెక్కిన రాజకీయం-డీఎంకే ఎమ్మెల్యే జీవీ ఏమన్నారు? దక్షిణ తమిళనాడులోని కొవిల్‌పట్టిలోని కృష్ణన్ కోవిల్ మైదానంలో రాత్రి డీఎంకే పార్టీ బహిరంగ సభ  ఏర్పాటు […]

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్..  ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..
కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్
పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా
ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Delhi Alert: న్యూఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రేపు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘చలో పార్లమెంట్’ ముట్టడి పిలుపుతో దేశ రాజధానిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడేందుకు ఢిల్లీ పోలీసులు సర్వసన్నద్ధమయ్యారు. కేంద్ర మంత్రి నివాసం వద్ద ముట్టడి ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా […]

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?
ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Sonam Wangchuk: నీట్ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీల బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎలాంటి మధ్యంతర ఉపశమనం లభించలేదు. సఫ్దర్‌జంగ్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తన భర్తను ప్రైవేటు ఆసుపత్రికి తరలించేలా అనుమతించాలని ఆయన భార్య గీతాంజలి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన […]

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం..  ఆకస్మిక వరదలు,  కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

Jammu kashamir Flash floods: జమ్మూకాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో అర్థరాత్రి ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఆకస్మిక వరదలు ఒక్కసారిగా వివిధ ప్రాంతాలను ముంచెత్తాయి. ఫలితంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహించాయి. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఎక్కడ చూసినా వాహనాలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం-జమ్మూకాశ్మీర్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో భారీ వర్షాలు కుమ్మేశాయి.  ఇప్పటివరకు ఎనిమిది మంది […]

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?
నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..
లెక్కలు బయట పెట్టండి..  మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Delhi: సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు వాడీ వేడిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై ప్రధాని మోదీకి లేఖ సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే. రామమందిరం విరాళాల దుర్వినియోగం అంశం-పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. సభలో బిల్లులు పెట్టే అంశం కాసేపు పక్కన పెడదాం. మోదీ సర్కార్‌ని ఇరుకున పెట్టేందుకు కీలక […]

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×