E-Paper
Advertisement
Lokesh Nara: స్కూల్ భోజనంపై విద్యార్థుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మంత్రి లోకేష్
LPG Gas Shortage: ముగిసిన సిలిండర్ యుగం.. మళ్లీ వచ్చిన కట్టెల కాలం
Tadepalligudem Accident: తాడేపల్లిగూడెంలో టెంపో బోల్తా..  స్పాట్ లో  27 మంది..
Chandrababu Naidu: నీ ప్రాబ్లం ఏంటి ఆటిట్యూడ్ తగ్గించుకో .. కలెక్టర్ పై చంద్రబాబు ఫైర్
Adulterated milk: తూర్పు గోదావరిలో  కల్తీ పాలు కలకలం.. 13 చేరిన మృతుల సంఖ్య
Visakhapatnam: క్యాప్ జెమిని సీఈవో ఐమాన్‌తో మంత్రి లోకేష్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ
YSRCP Formation Day: పార్టీ ఆవిర్భావ వేడుకలు.. జగన్ కీలక వ్యాఖ్యలు, దేశ రాజకీయాల్లో వైసీపీ మార్క్
Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’..  చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’.. చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

Chinta Mohan: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ముఖ్యంగా అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చింతామోహన్ మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలన కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయుధాల కంటే ప్రజల అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కానీ […]

CM Chandrababu Naidu: గ్యాస్ కష్టాలపై చంద్రబాబు ఫోకస్.. నిల్వలు, సరఫరాపై కలెక్టర్ల భేటీలో కీలక సమీక్ష

CM Chandrababu Naidu: గ్యాస్ కష్టాలపై చంద్రబాబు ఫోకస్.. నిల్వలు, సరఫరాపై కలెక్టర్ల భేటీలో కీలక సమీక్ష

CM Chandrababu Naidu: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమరావతిలో జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్పీజీ (LPG) గ్యాస్ నిల్వలు, సరఫరా వ్యవస్థపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. యుద్ధ ప్రభావం వల్ల రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేదని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 4 […]

Appalanayudu on Jagan: దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. జగన్ తీరుపై విరుచుకుపడ్డ విజయనగరం ఎంపీ
BR Naidu missing: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ..  అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఫ్లెక్సీ కలకలం.

BR Naidu missing: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ.. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఫ్లెక్సీ కలకలం.

BR Naidu missing: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో మ‌రోసారి రాజకీయ సెగలు రాజుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం  చైర్మన్ బీఆర్ నాయుడు లక్ష్యంగా వెలిసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం కాంపౌండ్ వాల్‌కు “టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదు” అంటూ వైసీపీ శ్రేణులు ఒక పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి. పాలనలో చైర్మన్ వైఫల్యాలను ఎండగట్టేందుకే వైసీపీ కార్యకర్తలు ఈ వినూత్న నిరసన చేపట్టిన‌ట్లు తెలుస్తోంది. […]

Jagan : ప్రభుత్వ ఖజానా నిల్..కారణం ఎవరు జగన్?
SBI Fellowship: SBI ఫెలోషిప్.. రూ.1.1 లక్షల గ్రాంట్, నెలకు రూ.21,000
Jagan: దానికే దిక్కులేదు కానీ.. ముగ్గురు పిల్లలకు డబ్బులా? సీఎం చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

Big Stories

Advertisement
×