E-Paper
Advertisement

Adulterated milk: తూర్పు గోదావరిలో కల్తీ పాలు కలకలం.. 13 చేరిన మృతుల సంఖ్య

Adulterated milk: తూర్పు గోదావరిలో  కల్తీ పాలు కలకలం.. 13 చేరిన మృతుల సంఖ్య
Advertisement

Adulterated milk:  తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగిన ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది. రాజమహేంద్రవరం లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరనగర్, స్వరూపనగర్ ప్రాంతాలకు చెందిన పలువురు నివాసితులు ఫిబ్రవరి 22 నుంచి వాంతులు, కడుపునొప్పి, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Lavanya Tripathi: రష్మిక నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వదులుకున్న లావణ్య..మంచి పనే చేసిందంటూ!

పాలు కల్తీ కావడమే ఈ మరణాలకు ప్రధాన కారణం 

Advertisement

ప్రస్తుతం మరో ఏడుగురు రాజమహేంద్రవరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక ఎపిడెమియోలాజికల్ నివేదికల ప్రకారం పాలు కల్తీ కావడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ ఘటనపై పలు ప్రభుత్వ శాఖలు కలిసి విచారణను వేగవంతం చేశాయి. కల్తీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Also Read: Ustaad Bhagath Singh: ఆ స్టార్ హీరో సినిమా మాత్రమే పవన్‌కు పోటీ.. ధురంధర్ 2 పోటీ కాదు అంటున్న హరీష్ శంకర్..!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×