E-Paper
Advertisement
AP Gas supply status: రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు: మంత్రి నాదెండ్ల మనోహర్
Amaravati CRDA meeting: తెలుగు వైభవం ఉట్టిపడేలా అమరావతి నిర్మాణం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

Amaravati CRDA meeting: తెలుగు వైభవం ఉట్టిపడేలా అమరావతి నిర్మాణం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

Amaravati CRDA meeting: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తెలుగు వైభవాన్ని చాటేలా భావితరాలకు గర్వకారణంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచస్థాయి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబర్ సిటీ అవకాశాన్ని వదులుకున్న సంస్థలు […]

Chandrababu : చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న వైసీపీ!

Chandrababu : చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న వైసీపీ!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు.ప్రభుత్వ పథకాల అమలులో ఆయన పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని, అకౌంటబులిటీని అమలు చేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు పిలుపునివ్వడం వెనుక తప్పుడు అర్థాలు ఎందుకు తీస్తున్నారని ఫైర్ అవుతున్నారు.2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు జనాభా పెంచడం మీద ఫోకస్ పెట్టారు. దంపతులు కనీసం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఇలా చేయడం వలన మున్ముందు […]

Kuwait Crisis: బాంబుల మోత.. పవన్ గారు కాపాడండి! కువైట్ నుండి మహిళ వీడియో!
YS Sharmila : అన్న మీద కోపం బాబు మీద ఎందుకమ్మా తీస్తావ్?
Tirumala Controversy: ఏపీ రాజకీయ రచ్చతో.. అల్లాడుతున్న తిరుమల వెంకన్న.. కలికాలం అంటే ఇదే!
YSR District: నెయ్యి ట్యాంకర్ బోల్తా..  బకెట్లు, బాటిళ్లతో ఎగబడ్డ జనం
India agricultural debt statistics:  అప్పుల్లో అన్నదాత.. ఏపీ, తెలంగాణ‌ల ర్యాంకులు ఎంతంటే ?
CM Chandrababu Naidu: కరెంట్ ఛార్జీలు పెంచనని మళ్లీ హామీ ఇస్తున్నా: సీఎం చంద్రబాబు
Kavuri Sambasiva Rao passed away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత!
Ys jagan : ఆ వర్గాలపై జగన్ ఫోకస్..ఆ మచ్చ పోగొట్టుకునేందుకేనా?
GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!

GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!

GITAM University: విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ భూములు , ఎంపీ భరత్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యా సంస్థల ముసుగులో ఎంపీ భరత్ సుమారు రూ.5వేల కోట్లు దోచుకున్నారని కేకే రాజు ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లపై దాడులు చేసి, అక్రమాలను క్రమబద్ధీకరించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలను, ఎంపీ ఆదేశాల మేరకు […]

Kavuri Sambasiva Rao: మాజీ కేంద్ర మంత్రి ఆరోగ్యం విషమం.. స్టార్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స‌
YS Sharmila: కల్తీ పాల ఘటన.. ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే.. వైఎస్ షర్మిల ఫైర్

Big Stories

Advertisement
×