E-Paper
Advertisement
ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు
స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న
నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!
ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?
జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే
శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!
నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!
ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? పోలీసుల తీరుపై మండిపడ్డ వైఎస్ జగన్

ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? పోలీసుల తీరుపై మండిపడ్డ వైఎస్ జగన్

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదని, నారాసుర పాలన పరాకాష్టకు చేరి అరాచకం రాజ్యమేలుతోందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. విరూపాక్షి అరెస్టుపై తీవ్ర ఆగ్రహం ఆలూరు బీసీ ఎమ్మెల్యే […]

భోగాపురం ఎయిర్‌పోర్టుపై చర్చకు సిద్దమా.. జగన్‌‌కు మంత్రి పెమ్మసాని సవాల్!
ఆలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్!
మోదీ భజనపై ఉన్న శ్రద్ధ వరద బాధితులపై లేదా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్!

మోదీ భజనపై ఉన్న శ్రద్ధ వరద బాధితులపై లేదా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్!

YS Sharmila: గోదావరి వరదలతో వందలాది గ్రామాలు నీట మునిగి ప్రజలు అల్లల్లాడుతుంటే, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం బాధితులను పట్టించుకోకుండా ప్రధాని మోదీ భజనలోనే నిమగ్నమైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని గొప్పోడని, మొనగాడని పొగడటానికి ఉన్న ఆసక్తి.. సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవడంలో చూపకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని కోసం కన్నీళ్లు.. ప్రజల గోస కనపడదా? గోదావరి ఉగ్రరూపంతో దాదాపు 100 గ్రామాలు ముంపునకు […]

ముగ్గురినే ఉతికి ఆరేశాం.. మిగిలిన 21 మంది వైసీపీ నాయకులను వదిలేదే లేదు!- జేసీ ప్రభాకర్ రెడ్డి
స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువతీయువకులు!
ఏపీ పొగాకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ .. కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి!

Big Stories

Advertisement
×