E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Srikakulam: ఎచ్చెర్ల వర్గపోరుకు చెక్.. టీడీపీలోకి ఈశ్వరరావు

Srikakulam: ఎచ్చెర్ల వర్గపోరుకు చెక్.. టీడీపీలోకి ఈశ్వరరావు

Srikakulam:  ఆ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట.. ఎందరో ఉద్దండులైన నేతలను అసెంబ్లీకి పంపిన చరిత్ర. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీకి నాయకత్వ లేమి తాండవిస్తోంది. ఇన్‌చార్జి కూడా లేకపోవడంతో క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. అయితే, ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడిన రాజకీయ చదరంగంలోని వ్యూహమేనని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని తీవ్ర వర్గపోరుకు చెక్ పెట్టి, పార్టీ మనుగడను కాపాడుకోవడానికి చంద్రబాబు ఎలా కొత్త పంథాను అనుసరిస్తున్నారు? మిత్రపక్షం బీజేపీ ఎమ్మెల్యేను టీడీపీలోకి ఆహ్వానించే […]

Singanamala: సింగనమలలో విభేదాలకు చెక్ పడిందా?
Goshamahal: గోషామహల్‌లో కుంగిన 5 అంతస్తుల భవనం..
Viswa Deepotsavam: కార్తీక సోమవారం..  విశ్వదీపోత్సవం లైవ్ వీడియో
Kerala Car Accident: మితిమీరిన వేగంతో అదుపుతప్పి.. రెండు ఫ్లై ఓవర్ల మధ్యలో ఇరుక్కున్న కారు
Saudi Bus Accident AI Video: బస్సు ప్రమాదంలో 42 మంది మృతి.. ఎలా జరిగిందంటే..
Top 20 News Today: రైతులకు శుభవార్త, ఫౌజీ నుంచి బిగ్ అప్‌డేట్ 
Mahabubabad: పక్కింటి వారు వేధిస్తున్నారని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.!
Anantapuram: జనరేటర్‌లో డెడ్‌బాడీ.. అసలేం జరిగిందంటే?
Top 20 News Today: తెలంగాణ స్పీకర్‌కు కోర్టు ధిక్కార నోటీసు, సైబర్ మోసంలో రూ. 32 కోట్లు పోగొట్టుకున్న మహిళ
Balochistan vs Pakistan: పాక్‌లో అల్లకల్లోలం.. మళ్లీ రెచ్చిపోయిన బలూచ్ ఆర్మీ
Makkah Bus Accident: మక్కాలో ఘోరం.. డీజిల్ ట్యాంకర్, బస్సు ఢీ.. 42 మంది సజీవదహనం
Congo Copper Mine Bridge: రాగి గనిలో కుప్పకూలిపోయిన బ్రిడ్జ్.. 32 మంది స్పాట్‌ లో..
Sandhya Convention: సంధ్య కన్వెన్షన్ పై హైడ్రా పంజా.. 6 జేసీబీలతో కూల్చివేత
Top 20 News Today: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి, రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి

Top 20 News Today: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి, రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి

1.సీఎం చంద్రబాబు పర్యటన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న ప్రకాశం జిల్లా గుంటూరు లింగన్నపాలెంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. 2. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వార్ అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ […]

Big Stories

Advertisement
×