E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Road Accident: రాంగ్ రూట్‌లో వెళ్లి.. బైక్‌ని ఢీ కొట్టిన కారు..
Top 20 News Today: 14. పిఠాపురం జనసేన పార్టీలో భగ్గుమన్న విభేదాలు, స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం

Top 20 News Today: 14. పిఠాపురం జనసేన పార్టీలో భగ్గుమన్న విభేదాలు, స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం

1. సీఈవోతో సీఎం రేవంత్ భేటీ జూబ్లీహిల్స్ నివాసంలో అనలాగ్ AI ఫౌండర్​ సీఈవో అలెక్స్‌ కిప్‌మన్‌తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫ్యూచర్ సిటీ, AI సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై చర్చించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, క్లైమేట్ ఛేంజ్ ప్రిడిక్షన్ సమస్యలు పరిష్కరించాలని సీఈవోకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. 2. విచారణ వేగవంతం సుప్రీం ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ వేగవంతం చేశారు తెలంగాణ […]

Nara Bhuvaneshwari: చంపేస్తామని బెదిరిస్తున్నారు.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
SS Rajamouli: వాడో ఫాల్తు డైరెక్టర్.. రాజమౌళిపై రెచ్చిపోయిన రాజాసింగ్
Harry Potter x MINISO Pop-Up Store: ఇనార్బిట్ మాల్ లో హ్యారీ పోర్ట‌ర్ x మినిసో పాప్-అప్ స్టోర్
Top 20 News Today: KTR పై కేసు.. స్పందించిన హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలపై అద్దంకి ఫైర్
Bus Accident: ట్యాంకర్ ఢీ కొన్న జగన్ బస్సు.. నిద్రలో 40 మంది..
Karimnagar RTC Bus: ఆర్టీసీ బస్ డ్రైవర్‌ను చితకబాదిన కారు డ్రైవర్.. అసలు ఏం జరిగింది?
Parakamani: పరకామణి కేసు.. టీటీడీ నెక్స్ట్ స్టెప్ ఏంటి?
MLC Nagababu: పార్టీకి దూరంగా నాగబాబు..  ప‌వ‌న్‌పై అలిగారా?
Local body elections: లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కారు జోరు చూపిస్తారా?
Vishnu Kumar Raju: మంత్రి పదవిపై విష్ణు ఆశలు.. కూట‌మి లెక్క‌లేంటి!!
Car Accident: మితిమీరిన వేగం.. నడి రోడ్డు పై కారు బోల్తా
Top 20 News Today: కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుర్తి ఎమ్మెల్యే విమర్శలు, కేరళ పోలీసుల పై రాజాసింగ్ ఫైర్

Top 20 News Today: కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుర్తి ఎమ్మెల్యే విమర్శలు, కేరళ పోలీసుల పై రాజాసింగ్ ఫైర్

1. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ అధ్యక్షులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు. ఆ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రైతులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఎంత ప్రొడక్షన్ ఉంటే అంత పత్తి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు రామచందర్ రావు. 2. కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు.. కల్వకుర్తి ఎమ్మెల్యే నాగర్‌కర్నూల్ జిల్లా […]

Constable Nagaraju: గెట్ టు గెదర్‌లో కలిసి.. గర్భవతిని చేసిన కానిస్టేబుల్

Big Stories

Advertisement
×