E-Paper
Advertisement

Balochistan vs Pakistan: పాక్‌లో అల్లకల్లోలం.. మళ్లీ రెచ్చిపోయిన బలూచ్ ఆర్మీ

Balochistan vs Pakistan: పాక్‌లో అల్లకల్లోలం.. మళ్లీ రెచ్చిపోయిన బలూచ్ ఆర్మీ
Advertisement

Balochistan vs Pakistan:  పాకిస్థాన్‌లో మరోసారి అశాంతి నెలకొంది. బలోచిస్తాన్ ఆర్మీ మళ్లీ రెచ్చిపోయింది. క్వైట్టా నుంచి పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ ని టార్గెట్ గా చేసుకొని దాడికి పాల్పడింది. నసీరాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ పైన ట్రైన్ నడుస్తున్న క్రమంలో దాడి జరిపారు. అంతే కాకుండా ట్రైన్ పై రాకెట్లతో దాడి చేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘనాస్థలికిక చేరుకున్న భద్రతా బలగాలు పరిసరాలను చుట్టుముట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద కారణంగా ఆ ప్రాంతంలో రైలు రవాణా నిలిచిపోయింది. ఈ ఘటనపై పాకిస్థాన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×