E-Paper
Advertisement

Mahabubabad: పక్కింటి వారు వేధిస్తున్నారని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.!

Mahabubabad: పక్కింటి వారు వేధిస్తున్నారని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.!
Advertisement

Mahabubabad:  మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లి తండాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. పక్కింటి వారు తనను వేధిస్తున్నారని ధరంసోత్ రవికుమార్ సెల్ టవర్ ఎక్కారు. తన ఇంటికి దారి లేకుండా చేసి చిత్రహింసలు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పెద్దలు కూడా తనకు నరకం చూపిస్తున్నారని.. ఇంటి చుట్టూ కంచ వేసి దారి లేకుండా చేశారని అన్నారు. తనకు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కారు. పెద్ద మనుషుల చుట్టూ.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గూడురు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని.. చర్యలు చేపడుతున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×