E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో దగ్ధమైన 15 షాపులు, నల్గొండ జిల్లాలో ఘటన
బొద్దింక గర్జన-శాశ్వతమేనా ?
ఎవరికి తల వంచం.. ఎవరి ఫేవర్ తీసుకోం: ‘బిగ్ టీవీ’ గ్రూప్ ఛైర్మన్ వెన్నం విజయ్‌రెడ్డి
సిరియాలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 35 మంది మృతి, 30 మందికి పైగానే గాయాలు
గురుడ పురాణంలో శిక్షలే కాదు.. మూడు సూత్రాలు మీ అదృష్టాన్ని మారుస్తాయి, అవేంటో తెలుసా?
లగ్జరీ హోటల్‌లో రాత్రి ఏం జరిగింది? సౌదీ ప్రిన్స్ మృతి, వెలుగులోకి కీలక విషయాలు
భోగాపురం ఎయిర్‌పోర్టు అదొక గేమ్ ఛేంజర్.. విద్యార్థులు ఇష్టపడి చదవండి, సక్సెస్ మీ చేతుల్లో- సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు అదొక గేమ్ ఛేంజర్.. విద్యార్థులు ఇష్టపడి చదవండి, సక్సెస్ మీ చేతుల్లో- సీఎం చంద్రబాబు

Rampa Chodavaram: భోగాపురం ఎయిర్ పోర్టు గేమ్ చేంజర్ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆగష్టు ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. విద్యార్థులకు ఒక్కటే చెబుతున్నానని, కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలన్నారు. మీకు మార్కులు తగ్గితే.. లోకేష్‌కి మార్కులు తగ్గుతాయని తనదైన శైలిలో చమత్కరించారు ముఖ్యమంత్రి.  రంప చోడవరంలో సీఎం చంద్రబాబు- శుక్రవారం రంప చోడవరంలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి మాట్లాడారు. […]

నా భవిష్యత్తు మీదే బాధ్యత.. నో అడ్మిషన్ బోర్డులు పెట్టే రోజులొచ్చేశాయి- మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
మనం పొత్తులో ఉన్నాం.. అన్ని పదవులు ఒకేసారి అడగలేం-మంత్రి నాదెండ్ల
లోతుకుంట‌ భూములపై హైడ్రాకు హైకోర్ట్ వార్నింగ్.. అసలు విషయం చెప్పిన అధికారులు

లోతుకుంట‌ భూములపై హైడ్రాకు హైకోర్ట్ వార్నింగ్.. అసలు విషయం చెప్పిన అధికారులు

Hydraa: లోతుకుంట‌ భూముల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైడ్రా రియార్ట్ అయ్యింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని లోతుకుంట ప్రాంతంలో 106 ఎకరాల భూమికి శనివారం హైడ్రా కంచె వేయడం జఠిలమైంది. వివాదాస్పద భూమి- కంచె వేసిన భూమికి మధ్య మూడు కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది హైడ్రా. లోతుకుంట‌ భూముల హైడ్రా క్లారిటీ మేడ్చ‌ల్, మ‌ల్కాజిగిరి జిల్లాతోపాటు హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలోని కంటోన్మెంట్‌లోవున్న  ప్ర‌భుత్వ భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. అందులో ప్రైవేటు ప‌ట్టాలు ఏమీ […]

మోదీ ప్రభుత్వం వారిని శత్రువులుగా చూస్తోంది..  పోలీసు చర్యలను ఖండించిన సోనియాగాంధీ

మోదీ ప్రభుత్వం వారిని శత్రువులుగా చూస్తోంది.. పోలీసు చర్యలను ఖండించిన సోనియాగాంధీ

Sonia Gandhi On Modi Govt: దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు చేస్తున్నారు విద్యార్థులు. నిరసనకారులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ. విద్యార్థులను దేశ శత్రువుల్లా కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు. జవాబుదారీ తనంతో చెప్పాల్సింది పోయి లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగంతో అణచి వేస్తారా అంటూ ఘాటుగా విమర్శించారు. నీట్ వ్యవహారంపై నోరువిప్పిన సోనియా-నేషనల్ పేపర్ ది హిందూలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఓ […]

విమాన సంస్థపై ఆ ట్రావెలర్ ఆగ్రహం.. 5 వేలు ఇచ్చినందుకా? అసలేం జరిగింది?
ట్రంప్ కొత్త సుంకాలు.. 60 దేశాలపై ప్రభావం, మరి ఇండియా మాటేంటి?
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఒక రోజు ముందుగా పంపిణీ, సీఎం చంద్రబాబు నిర్ణయం వెనుక
రీల్ కాస్త రియల్ లైఫ్.. ఓ యువకుడి పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు, ఆ ఒక్క కారణంతో-  వీడియో వైరల్

Big Stories

Advertisement
×