E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

దృశ్యం సీన్ రిపీట్.. తల్లి, సోదరుడిని చంపేసి.. ఇంట్లో రెండు రోజులు మృతదేహాలు
పామర్రు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఇవాళ్టి నుంచి ప్రారంభం, నేతల్లో కొత్త టెన్షన్

పామర్రు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఇవాళ్టి నుంచి ప్రారంభం, నేతల్లో కొత్త టెన్షన్

CM Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. మరో మూడేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నామని తేల్చేచెప్పేశారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రుల్లో చిన్నపాటి టెన్షన్ మొదలైంది. పామర్రు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పమిడిముక్కలలో […]

టీవీకె చుట్టూ తమిళనాట రాజకీయాలు.. పార్టీ అభ్యర్థులకు కీలక సూచనలు, ‘కింగ్’ మనమేనని విజయ్ వ్యాఖ్య

టీవీకె చుట్టూ తమిళనాట రాజకీయాలు.. పార్టీ అభ్యర్థులకు కీలక సూచనలు, ‘కింగ్’ మనమేనని విజయ్ వ్యాఖ్య

Chennai: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. అన్నింటి కంటే ముందుగా తమిళనాడుపై దక్షిణాది ప్రజల దృష్టి పడింది. ఈసారి అధికారంలోకి అధికార డీఎంకె వస్తుందని చెప్పినప్పటికీ, రెండు సర్వే సంస్థల్లో ఒకటి విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మరొకటి సెకండ్ ప్లేస్‌లో ఉంటుందని తేల్చేశాయి. దీంతో అందరి దృష్టి తమిళనాడుపై కేంద్రీకృతమైంది. టీవీకె పార్టీ చుట్టూ తమిళనాట రాజకీయాలు తమిళనాడు రాజకీయాల్లో నటులు లేని పార్టీని అక్కడి ప్రజలు ఊహించు […]

పటాన్‌చెరు రోడ్డుపై ఖరీదైన హస్కీ జాతి శునకాలు.. ఎండ వేడిమికి తట్టుకోలేక, ఒకటి మృతి మరికొన్నింటిని
ఏపీ ప్రభుత్వానికి చేరిన తిరుమల లడ్డు నివేదిక.. అధికారులపై చర్యలు, రాజకీయ నేతల మాటేంటి?
ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ 2.0 యాక్టివేట్..  అమెరికాకు ఘాటు హెచ్చరిక, యుద్ధం మళ్లీ మొదటికి
ప్రియుడితో కలిసి తల్లిని చంపిన టీనేజ్ యువతి, ఫ్రిజ్‌లో మృతదేహం, ఎందుకో తెలిస్తే షాకవుతారు
గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు, రూ. 993 పెంపు
బిజినెస్‌ రిఫార్మర్‌ అవార్డు..మంత్రులు-అధికారులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు.. ఆపై కీలక వ్యాఖ్యలు
స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం.. 24 వేల దిగువకు నిఫ్టీ, 580 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ

స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం.. 24 వేల దిగువకు నిఫ్టీ, 580 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ

Stock Market Crash: అంతర్జాతీయ పరిణామాలు, ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం, ఫెడ్ నిర్ణయాలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచడంతో అమ్మకాలకు పాల్పడ్డారు. మార్కెట్ ప్రారంభం నుంచి ముగిసే వరకు మూడు సెషన్లలోనూ నష్టాలను చవిచూసింది. స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం బాంబే స్టాక్‌ మార్కెట్‌ గురువారం నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తారాస్థాయికి చేరాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు దేశీయ […]

కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు.. తాజా రాజకీయాలపై చర్చ, తిప్పికొట్టాలని సూచన

కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు.. తాజా రాజకీయాలపై చర్చ, తిప్పికొట్టాలని సూచన

Amaravati: రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. కేబినెట్ భేటీ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టారో మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు గురువారం అమరావతిలో చంద్రబాబు కేబినెట్ సమావేశమైంది.  అందులో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి వంటి అంశాలు ప్రధాన అజెండాగా చర్చించింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే […]

Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక

Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక

Amaravati: ఏపీలో కూటమి సర్కార్‌పై మరోసారి మండిపడ్డారు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఇంధన కొరతతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్‌ను గుణపాఠం తప్పదన్న వైఎస్ షర్మిల ఏపీ చంద్రబాబు సర్కార్‌పై ధ్వజమెత్తారు కాంగ్రెస్ చీఫ్ షర్మిల. నాలుగైదు రోజులుగా ఇంధన కొరత ప్రజలను వెంటాడుతోంది. ఫలితంగా […]

కవిత‌కు ఎన్నికల సంఘం షాక్.. ఆపై పార్టీ పేరు మార్పు,  ఈసీ గ్రీన్ సిగ్నల్
Rupee Crashes: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. కనిష్టానికి రూపాయి, ఈ ఏడాదిలో అత్యధిక పతనం
Telangana Politics:  కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్.. బీఆర్‌ఎస్ చచ్చిన శవం అంటూ..

Big Stories

Advertisement
×