E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్.. అంతా పుష్కరకాలంలో, మెరుగైన ర్యాకింగ్

గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్.. అంతా పుష్కరకాలంలో, మెరుగైన ర్యాకింగ్

Technology: ప్రపంచ డిజిటల్ శక్తిగా అవతరించింది‌ భారత్. కేవలం పుష్కరకాలంలో ఈ ఘనత సాధించింది. ఒకప్పుడు టెక్నాలజీ వినియోగదారుగా ఉండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీస్, డేటా సెంటర్లు వంటి అత్యాధునిక రంగాల్లో దూసుకుపోతోంది. ప్రపంచ స్థాయి పరిష్కారాలను సృష్టించే స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ విధానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం దీనికి కారణమైంది. ఈ విషయాన్ని ఫ్యాక్ట్-షీట్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్.. మెరుగైన ర్యాకింగ్ భారత్ ఈ […]

కంపెనీ అమ్మేసి, ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన యజమాని.. లక్కంటే వీళ్లదే!

కంపెనీ అమ్మేసి, ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన యజమాని.. లక్కంటే వీళ్లదే!

America: ఈ మధ్యకాలం అమెరికాలో పని చేస్తున్న కొన్ని కంపెనీల ఉద్యోగులు మిలియనీర్లు అవుతున్నారు. ఒక్కోసారి బిలియనీర్లు అయ్యే సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ సంస్థ బాస్.. తన కంపెనీని అమ్మేశాడు. వచ్చిన మొత్తంలో 15 శాతం నిధులను కార్మికులకు బోనస్‌గా ఇచ్చేశారు. ఏకంగా 540 మంది మిలియనీర్లు అయ్యారు. అమెరికాలో ఫైబర్‌‌బాండ్ కంపెనీ ఉద్యోగులు మిలియనీర్లు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల విలీనాలు జోరుగా సాగుతున్నాయి. ఓనర్లు ఎలాగూ కోట్లకు పడగలెత్తుతారు. కార్మికులు కూడా మిలియనీర్లు అవుతున్న […]

అమెరికాలో తెలుగు యువకుడి ఆకస్మిక మరణం.. ట్రైనింగ్ క్లాస్‌లో ఊహించని విధంగా
వాహనాల తనిఖీలు.. జిల్లా అధికారిపై దూసుకొచ్చిన లారీ, స్పాట్‌లో అధికారి వెంకన్న మృతి
పెరుగు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక.. షాకైన కొనుగోలుదారుడు, రంగంలోకి అధికారులు
ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 18 మంది మిస్సింగ్, 54 మందికి గాయాలు, ఎలా జరిగింది?
BMW Car Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జైన బీఎండబ్ల్యూ కారు,  250 కిలోమీటర్ల వేగంతో
హైదరాబాదీలకు దిమ్మతిరిగే షాక్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, ఇకపై కఠిన చర్యలు తప్పవు

హైదరాబాదీలకు దిమ్మతిరిగే షాక్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, ఇకపై కఠిన చర్యలు తప్పవు

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే అధికారులు హైదరాబాద్ వాసులకు షాక్ ఇచ్చారు. సిటీలోని ఎంఎంటీఎస్ రైల్వే‌స్టేషన్ల ప్లాట్‌ఫారాలపై మార్నింగ్ వాక్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు అనధికారికంగా నడిచే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశాలు వెళ్లాయి. హైదరాబాదీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన దక్షిణ మధ్య రైల్వే  హైదరాబాద్ సిటీలో ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేసేవారికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. సిటీలో పలు ఎంఎంటీఎస్ రైల్వే […]

సీబీఎస్ఈ 12వ తరగతి.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు విడుదల
చేసిందంతా చేసి.. విజయసాయిరెడ్డికి ‘ఆర్థిక కష్టాలు’,  ఆ రిపోర్ట్ ఆందోళనకరం

చేసిందంతా చేసి.. విజయసాయిరెడ్డికి ‘ఆర్థిక కష్టాలు’, ఆ రిపోర్ట్ ఆందోళనకరం

Amaravati: వైసీపీ ఎగ్జిట్ నేత విజయసాయిరెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. తన గురించి ప్రజలు మరిచి పోతారేమోనని భావించారో, తాను ఉన్నానని అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు వీఎస్ఆర్. వైసీపీ ప్రభుత్వంలో చేసిందంతా చేసి చంద్రబాబు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పనిలో పడ్డారు. ఇంతకీ ఆయన సలహాలు ఇస్తున్నారా? లేకుంటే ఈ విధంగా చేయాలని వైసీపీ హైకమాండ్‌కు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? కాగ్ నివేదికపై విజయసాయిరెడ్డి ప్రస్తావన సమయం, సందర్భం, కేంద్రం రిపోర్టులు పట్టుకుని యాక్టివ్ అవుతున్నారు వైసీపీ […]

పెళ్లికి నో చెప్పింది.. నడిరోడ్డుపై హత్యకు గురైన మహిళ, కొత్త ట్విస్ట్ ఏంటంటే..
కేంద్రం కొత్త కసరత్తు.. బ్యాంకు ఉద్యోగులకు పండగే, అంతా డిజిటల్ మయం
ఆ తప్పు చేయొద్దు.. ‘సర్’ విషయంలో కేడర్‌ని అలర్ట్ చేసిన కేటీఆర్.. అర్జున్‌రెడ్డి హిట్-రేవంత్‌రెడ్డి ఫిల్మ్ ప్లాప్

ఆ తప్పు చేయొద్దు.. ‘సర్’ విషయంలో కేడర్‌ని అలర్ట్ చేసిన కేటీఆర్.. అర్జున్‌రెడ్డి హిట్-రేవంత్‌రెడ్డి ఫిల్మ్ ప్లాప్

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నేతలు రూటు మార్చారు. నేతలు, కార్యకర్తలు, బహిరంగ సభల్లో ఒకటే స్పీచ్ ఉండడంతో సినిమా తరహా డైలాగ్స్ చెప్పడం మొదలు పెట్టారు. ఈ ఒరవడికి ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టగా, ఆ జాబితాలోకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరిపోయారు. అర్జున్‌రెడ్డి హిట్.. రేవంత్‌రెడ్డి ఫిల్మ్ ప్లాప్-కేటీఆర్ రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని […]

నా సీటు చోరీ జరిగింది.. ఎలాంటి లీగల్ కేసుల్లేవ్, అందుకే మీడియా ముందుకు మీనాక్షి నటరాజన్
బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 41 మంది ప్రయాణికులు, కరీంనగర్ జిల్లాలో ఘోరం

బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 41 మంది ప్రయాణికులు, కరీంనగర్ జిల్లాలో ఘోరం

Bus Fire: ఈ మధ్యకాలం తెలుగు రాష్ట్రాల్లోని బస్సులు అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి కరీంనగర్‌లో జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది? కరీంనగర్ జిల్లాలో ఘోరం.. బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లాలో  ఓ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న […]

Big Stories

Advertisement
×