E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ-స్పాట్‌లో ముగ్గురు మృతి
తెలంగాణలో భానుడి ప్రతాపం.. ఆ తర్వాత హైదరాబాద్, సాయంత్రం ఆ జిల్లాలకు అలర్ట్
దేశంలో పడిపోయిన బంగారం దిగుమతులు.. బంగారం కొనుగోలు రైట్ టైమ్, 40 శాతం పెరగడం ఖాయం?
ఏపీలో అన్నదాతలకు శుభవార్త.. శనివారం అకౌంట్‌లో రూ.7వేలు, ఖాతా ఒక్కసారి చెక్ చేసుకోండి
ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన

ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన

Anakapalli: బస్సు ప్రమాదాలు ఏ మాత్రం తగ్గలేదు. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని భావించిన సమయంలో.. అగ్నిప్రమాదాలు పెరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా గురువారం అర్ధరాత్రి అనకాపల్లి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో బస్సులోని 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అనకాపల్లి జిల్లాలో ఘటన..  మంటల్లో ట్రావెల్ బస్సు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలోని జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఓ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. భువనేశ్వర్ నుంచి […]

తెలంగాణ రైతులకు బంపరాఫర్.. బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు..  వైసీపీలో గుబులు మొదలు, మాజీ మంత్రి కొడుకు అరెస్ట్
ఇరాన్ యుద్ధం ఆగింది.. పెట్రోల్ ధరల మాటేంటి? కేంద్రమంత్రి ఏమన్నారు?
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు.. ఫస్టియర్ విద్యార్థులదే హవా

ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు.. ఫస్టియర్ విద్యార్థులదే హవా

Amaravati: ఏపీలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 59 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 53 శాతం మంది విద్యార్థులు విజయం సాధించారు. విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు మంత్రి. ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ -2026 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు […]

భారీ సైబర్ మోసం.. మాజీ పీఎం కుమారుడి ఖాతా నుంచి కోట్లు కొట్టేశారు, రికవరీలో అధికారులు
Mumbai Crime: పెళ్లయిన నెలన్నరకే.. బెడ్ రూమ్‌లో ఆ పని, తట్టుకోలేక నవవధువు ఆత్మహత్య
హైవేపై కూలిన విమానం.. టెక్ స్టార్టప్ సీఈఓ మృతి, ధ్వంసమైన పలు వాహనాలు
ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు,  ఒప్పందంలోని కీలక అంశాలివే

ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు, ఒప్పందంలోని కీలక అంశాలివే

Paris:  దాదాపు నాలుగు నెలల తర్వాత ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసింది. పారిస్ వేదికగా ఇరుదేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇరుదేశాల అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా 14 అంశాలు అమల్లోకి రానున్నాయి. ఇంతకీ అందులోకి కీలక అంశాల మాటేంటి? ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్ ఎట్టకేలకు 110 రోజుల తర్వాత ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఎంవోయూ కుదిరింది. బుధవారం రాత్రి పారిస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ […]

తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్..15 వేల సీట్లు పెంపు, అందరి చూపు సీఈసీపైనే

తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్..15 వేల సీట్లు పెంపు, అందరి చూపు సీఈసీపైనే

Hyderabad:  తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు ముందు విద్యార్థులకు చల్లని వార్త.  కొత్తగా 15 వేల బీటెక్ సీట్లు పెరగనున్నాయి. దీనికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆమోదం తెలిపింది. ఈ విషయం తెలియగానే పలు కాలేజీలు ఆయా సీట్లను తమకు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలుస్తోంది. దీనిపై రేపు మాపో నిర్ణయం తీసుకోనుంది రేవంత్ సర్కార్. తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ బీటెక్‌లో జాయిన్ అయ్యేందుకు ఎంట్రన్స్ ఫలితాలు వచ్చేశాయి. జూన్ 19 అనగా శుక్రవారం తెలంగాణ […]

Bengaluru Crime: సహజీవనంలో క్రైమ్ సీన్.. రొమాంటిక్ థ్రిల్లర్‌ మాదిరిగా, ప్రియురాల్ని ఏం చేశాడంటే

Big Stories

Advertisement
×