E-Paper
Advertisement
భోగాపురం ఎయిర్‌పోర్టు అదొక గేమ్ ఛేంజర్.. విద్యార్థులు ఇష్టపడి చదవండి, సక్సెస్ మీ చేతుల్లో- సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు అదొక గేమ్ ఛేంజర్.. విద్యార్థులు ఇష్టపడి చదవండి, సక్సెస్ మీ చేతుల్లో- సీఎం చంద్రబాబు

Rampa Chodavaram: భోగాపురం ఎయిర్ పోర్టు గేమ్ చేంజర్ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆగష్టు ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. విద్యార్థులకు ఒక్కటే చెబుతున్నానని, కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలన్నారు. మీకు మార్కులు తగ్గితే.. లోకేష్‌కి మార్కులు తగ్గుతాయని తనదైన శైలిలో చమత్కరించారు ముఖ్యమంత్రి.  రంప చోడవరంలో సీఎం చంద్రబాబు- శుక్రవారం రంప చోడవరంలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి మాట్లాడారు. […]

నా భవిష్యత్తు మీదే బాధ్యత.. నో అడ్మిషన్ బోర్డులు పెట్టే రోజులొచ్చేశాయి- మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
మనం పొత్తులో ఉన్నాం.. అన్ని పదవులు ఒకేసారి అడగలేం-మంత్రి నాదెండ్ల
అమరావతిలో కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ ఘన స్వాగతం.. మన్యం బాధితులకు బిగ్ రిలీఫ్
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఒక రోజు ముందుగా పంపిణీ, సీఎం చంద్రబాబు నిర్ణయం వెనుక
తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్.. పాఠశాలలు, కాలేజీలకు సెలవు, ఏపీలో ఆ నిర్ణయం ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్.. పాఠశాలలు, కాలేజీలకు సెలవు, ఏపీలో ఆ నిర్ణయం ఏంటి?

School Bandh: దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో చెలరేగుతున్న వివాదాలు, పోటీ పరీక్షల్లో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యుత్‌, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో విద్యార్థి ఐక్యవేదికలు నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బంద్ ప్రభావం ఏ మేరకు ఉందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా […]

Pawan Kalyan: నీట్ ఆందోళనపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఎమన్నారంటే!
సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.. పలాసలో రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు!
సీఐడీ ఆరోపణలను తిప్పికొట్టిన కాదంబరి జెత్వానీ.. అసలు వీడియోలో ఏముంది?
ఆగస్టు 9న  బీసీ రణభేరి.. కూటమి సర్కార్‌పై వైసీపీ మాజీ మంత్రుల సంచలన సమరశంఖం!

ఆగస్టు 9న బీసీ రణభేరి.. కూటమి సర్కార్‌పై వైసీపీ మాజీ మంత్రుల సంచలన సమరశంఖం!

YSRCP Leaders: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి వేదికగా మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, విడదల రజిని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వారిని రాజకీయంగా, ఆర్థికంగా అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీలను బానిసలుగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. రుణాల […]

Tirumala Theft: తిరుమల విగ్రహం చోరి కేసులో బిగ్ ట్విస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు!
ఏపీలో మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్ ప్రారంభంచిన సీఎం.. పూర్తి వివరాలు ఇవే!
‘వైసీపీ విమర్శిస్తుంటే సైలెంట్‌గా ఉంటారా?’.. క్యాబినెట్‌లో మంత్రులకు బాబు క్లాస్!

‘వైసీపీ విమర్శిస్తుంటే సైలెంట్‌గా ఉంటారా?’.. క్యాబినెట్‌లో మంత్రులకు బాబు క్లాస్!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాలనాపరమైన కీలక నిర్ణయాలతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విమర్శలపై క్విక్ కౌంటర్లు.. మంత్రులకు ఆదేశం రైతుల సమస్యలతో పాటు ఇతర అంశాలపై ప్రతిపక్ష వైసీపీ […]

నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్నీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×