E-Paper
Advertisement
Kova Bun: ఆకివీడులో ‘కోవా బన్’ రగడ.. నడిరోడ్డుపై వ్యాపారి కాలర్ పట్టుకున్నబీజేపీ నేత వీరంగం!
Tirumala Tickets: తిరుమల భక్తులకు అలెర్ట్… మే నెల శ్రీవారి దర్శన భాగ్యం.. కోటాల విడుదల తేదీలు ఇవే!
AP News: మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనే ఉండను! రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన సవాల్
Lakshminarayana: రాజకీయాలకు లక్ష్మీనారాయణ  గుడ్ బై? మ‌ళ్లీ ఉద్యోగంలోకి..!
Bill Gates in Amaravati: అమరావతి ఐటీ హబ్ కావాల్సిందే! ఆర్టీజీఎస్‌ను చూసి బిల్ గేట్స్ ఏమన్నారంటే?
Andhra Pradesh: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. మైక్రోసాఫ్ట్ దిగ్గజం రాక వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Andhra Pradesh: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. మైక్రోసాఫ్ట్ దిగ్గజం రాక వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Andhra Pradesh: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ దాత బిల్ గేట్స్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 8.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనస్వాగతం లభించనుంది. ఐటీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి రాకతో అమరావతి పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఈ పర్యటన ప్రధానంగా రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపుదల, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించనుంది. విమానాశ్రయం నుండి నేరుగా 8.45 […]

Tadapatla Ratnabai: మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి కన్నుమూత.. గిరిజన రాజకీయాల్లో తీరని లోటు!

Tadapatla Ratnabai: మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి కన్నుమూత.. గిరిజన రాజకీయాల్లో తీరని లోటు!

Tadapatla Ratnabai: కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు(ఎంపీ) తడపట్ల రత్నాబాయి (79) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, రంపచోడవరంలోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె భర్త సత్యనారాయణ గతంలో పీసీసీ సభ్యులుగా పనిచేశారు. రత్నాబాయికి ఇద్దరు కుమారులు ఉన్నారు. […]

Pawan Kalyan: జనసేన బలోపేతం దిశగా అడుగులు.. రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం
Mahashivratri Celebrations 2026: దక్షిణ కాశిలో భక్తజన సంద్రం.. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు!

Mahashivratri Celebrations 2026: దక్షిణ కాశిలో భక్తజన సంద్రం.. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు!

Mahashivratri Celebrations 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తిలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున రెండు గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభం కావడంతో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 60 వేల మందికి పైగా భక్తులు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 11:30 గంటల సమయానికి ఈ సంఖ్య లక్షన్నరకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమల తరహాలో క్యూలైన్ల నిర్వహణ […]

Srisailam Online Pooja Booking:  మహాశివుని చెంతకు చేరలేకున్నారా? మీ గోత్రనామాలతో శ్రీశైల క్షేత్రంలో పరోక్ష పూజలు జరిపించుకోండిలా!

Srisailam Online Pooja Booking: మహాశివుని చెంతకు చేరలేకున్నారా? మీ గోత్రనామాలతో శ్రీశైల క్షేత్రంలో పరోక్ష పూజలు జరిపించుకోండిలా!

Srisailam Online Pooja Booking: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా క్షేత్రంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి. ఆ రోజు సాయంత్రం నందివాహనంపై స్వామివారి ప్రభోత్సవం, అర్ధరాత్రి వేళ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే లింగోద్భవకాల మహన్యాస పూర్వక రుద్రాభిషేకం భక్తులకు కనువిందు చేయనున్నాయి. వీటికి తోడుగా, శ్రీశైలంలో మాత్రమే కనిపించే అరుదైన పాగాలంకరణ, శ్రీ […]

Maha Shivaratri 2026: శంఖుపై శివతాండవం.. నంద్యాల చిత్రకారుడి అద్భుత కళాఖండం!
Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆల‌యాలు

Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆల‌యాలు

Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ప్రారంభమైంది. శివనామ స్మరణతో శైవక్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించి, పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆలయాల వద్ద క్యూ కట్టారు. పంచారామాలు, శ్రీశైలం, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో హరహర మహాదేవ శంభో శంకర అనే నాదాలు మిన్నంటుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోటప్పకొండలో ప్రభల సందడి గుంటూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన కోటప్పకొండలో త్రికోటేశ్వరుని […]

YS Sharmila Reddy: చంద్రబాబు, జగన్, పవన్.. ముగ్గురూ బీజేపీకి బానిసలే.. ఏపీసీసీ అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు
AP Budget 2026: అసెంబ్లీ ముందుకు బడ్జెట్.. ఆర్థిక మంత్రి ప్రసంగం.. రంగాల వారీగా కేటాయింపులు

Big Stories

Advertisement
×