E-Paper
Advertisement
Bhumana Karunakar Reddy: వెంకన్నతో చంద్రబాబు చెలగాటం.. కల్తీ నెయ్యి పాపం హెరిటేజ్‌దే.. భూమన ధ్వజం!

Bhumana Karunakar Reddy: వెంకన్నతో చంద్రబాబు చెలగాటం.. కల్తీ నెయ్యి పాపం హెరిటేజ్‌దే.. భూమన ధ్వజం!

Bhumana Karunakar Reddy: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై కూటమి ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ నియమించడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏకంగా వేంకటేశ్వర స్వామితోనే చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతున్న తరుణంలో ప్రత్యేకంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌తో […]

Amaravati Quantum Valley: ఏపీలో టెక్ విప్లవం: ఏఐ, క్వాంటం రంగాల్లో 7 కీలక ఒప్పందాలు.. అమరావతే క్వాంటం వ్యాలీ!

Amaravati Quantum Valley: ఏపీలో టెక్ విప్లవం: ఏఐ, క్వాంటం రంగాల్లో 7 కీలక ఒప్పందాలు.. అమరావతే క్వాంటం వ్యాలీ!

Amaravati Quantum Valley: ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్తు టెక్నాలజీ రంగంలో ఛాంపియన్‌గా నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం తన వ్యూహాలకు పదును పెట్టింది. అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా ఏపీ ప్రభుత్వం ఏడు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఐబీఎం సహా పలు అంతర్జాతీయ సంస్థలతో […]

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. కోర్టులో హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి, 13 లక్షల ఫైళ్లతో నిందితులకు హార్డ్ డిస్క్‌లు!

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. కోర్టులో హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి, 13 లక్షల ఫైళ్లతో నిందితులకు హార్డ్ డిస్క్‌లు!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగింది. ఈ విచారణకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా మిగిలిన నిందితులు స్వయంగా హాజరయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన కీలక ఆధారాలను నిందితులకు అందజేయాలని గతంలోనే కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు సుమారు 13 లక్షల ఫైళ్లతో కూడిన హార్డ్ డిస్క్‌లను నిందితులందరికీ అందజేశారు. ఈ డిజిటల్ ఫైళ్లలో కేసు దర్యాప్తుకు సంబంధించిన […]

AI Impact Summit: సాంకేతిక హబ్‌గా తీర్చడమే లక్ష్యం.. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు
Supreme Court: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court: మాజీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు సాగుతున్న తీరును పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, నిందితులకు కొమ్ముకాస్తున్నారా? అని పోలీసులను సూటిగా ప్రశ్నించింది. దర్యాప్తులో జాప్యం స్పష్టంగా కనిపిస్తోందని, బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల దర్యాప్తు తీరును తూర్పారబడుతూ, […]

AP Council Sessions 2026: మండలిలో మరోసారి గందరగోళం.. మంత్రి పయ్యావుల ఉగ్రరూపం, ఈసారి..
AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు..15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు..15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది సర్పంచ్‌లు తమ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి, అత్యవసర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిధుల వినియోగంపై ఉన్న ప్రతిష్టంభన […]

Delhi AI Summit-2026: ఢిల్లీ ఏఐ సమిట్-2026.. చంద్రబాబు-రేవంత్‌రెడ్డి హాజరు, ఒప్పందాలపై సంతకాలు!

Delhi AI Summit-2026: ఢిల్లీ ఏఐ సమిట్-2026.. చంద్రబాబు-రేవంత్‌రెడ్డి హాజరు, ఒప్పందాలపై సంతకాలు!

Delhi AI Summit-2026: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ భవిష్యత్తు ఇదేనని బలంగా చెబుతోంది ఇండియా. ఇండియా కాన్ఫిడెన్స్ చూసి టెక్ దిగ్గజాలు ఆశ్చర్య పోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చూసి వారిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. తాజాగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఇవాళ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరవుతున్నారు. ఢిల్లీ ఏఐ సమిట్-2026.. చంద్రబాబు-రేవంత్‌రెడ్డి హాజరు ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌-2026కు సీఎం చంద్రబాబు, సీఎం […]

YS Jagan Mohan Reddy:మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబే.. జగన్ సంచలన వ్యాఖ్యలు!
Arava Sridhar-Veena:  అరవ శ్రీధర్-వీణా వ్యవహారం.. మధ్యలోకి మూడో వ్యక్తి ఎవరు? వీడియోలో కీలక విషయాలు
Fire in Nallamala: నల్లమల అడవిలో కొనసాగుతున్న మంటల ఉధృతి.. ఆందోళనలో వన్యప్రాణుల ప్రేమికులు
Andhra Earthquake: ఏపీలో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు.. రాబోయే ఐదు రోజుల్లో..!
Botsa Satyanarayana: చిక్కుల్లో వైసీపీ సీనియర్ నేత బొత్స.. నోటీసులు జారీ,  తొలుత లక్ష కట్టాల్సిందే
Ambati Rambabu Release: నన్ను చంపేందుకు ప్ర‌యత్నించారు.. వెనక్కి తగ్గేది లేదు.. అంబటి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×