E-Paper
Advertisement
YCP : మళ్లీ డ్రైనేజీలు తెరిచిన వైసీపీ..ఈసారి బిల్ గేట్స్‌పై!
Nagababu: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ నాగబాబు.. కోవా బన్ వ్యాపారికి రూ. 25వేల ఆర్థిక సాయం!
ysrcp : దేవుడి పేరిట వైసీపీ రాజకీయం..!
Madanapalle Girl Incident Case: మదనపల్లె చిన్నారి కేసు.. సోమవారం సాయంత్రం నుంచి ఏం జరిగింది?
International Fleet Review – 2026: విశాఖలో విశ్వ నౌకల వేడుక.. పాల్గొన్న రాష్ట్రపతి, సీఎం చంద్రబాబు.. 71 యుద్ధ నౌకలతో..
Minister Lokesh: నీ దుడ్లతో మ్యాచ్ చూస్తినా? జగన్‌కు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్.. ఆ వివరాలు వెల్లడి
AP Council Session-2026: మండలిలో ఏం జరిగింది? షాకైన వైసీపీ, వ్యూహం చూస్తారంటూ మంత్రి వ్యాఖ్య
Madanapalle Girl Incident: మదనపల్లిలో చిన్నారి ఘటన కేసు.. నిందితుడు మృతి, చెరువులో మృతదేహం!
Jagan Angry: చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం.. మదనపల్లి బాలిక ఘటన, మహిళలకు రక్షణ ఎక్కడంటూ..
Visakha News: అర్ధరాత్రి రణరంగంగా ఏయూ.. ఆపై ఘర్షణలు, బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపు

Visakha News: అర్ధరాత్రి రణరంగంగా ఏయూ.. ఆపై ఘర్షణలు, బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపు

Visakha News: ఆంధ్రా యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? అర్ధరాత్రి రణరంగంగా క్యాంపస్ ఎందుకు మారింది? విద్యార్థి సంఘాలు ఎందుకు భగ్గుమన్నాయి? ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారా? ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లిందా? ఈ క్రమంలో ఏయూ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చాయా? అవుననే అంటున్నారు. అర్ధరాత్రి రణరంగంగా ఏయూ ఆంధ్రా యూనివర్సిటీకి రకరకాల సమస్యలు మొదలయ్యాయి. ఏదో విధంగా విద్యార్థులు ఆందోళనకు దిగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఏయూలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు […]

Actor Mohan Babu: నటుడు మోహన్‌బాబుకు కష్టాలు.. అరెస్టు తప్పదా? ఏం జరిగింది?
Nagababu MLC: నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న బాల్యం.. విద్యార్థులను రక్షించాలని నాగబాబు పిలుపు

Nagababu MLC: నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న బాల్యం.. విద్యార్థులను రక్షించాలని నాగబాబు పిలుపు

Nagababu MLC: ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వేదిక‌గా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేటి విద్యా వ్యవస్థలో కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం చదువుకే ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల శారీరక వికాసాన్ని విస్మరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. నాలుగు గోడల మధ్య బందీలుగా మారి కేవలం పుస్తకాలతోనే కాలం గడుపుతున్న చిన్నారులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆటలు వ్యాయామాలు లేకపోవడం […]

Tirumala Laddu: వైజాగ్‌లో తిరుపతి లడ్డూ కల్తీపై రౌండ టేబుల్ సమావేశం.. ఎవరెవరు పాల్గొన్నారంటే..?
CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు చిక్కుముడి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన భౌగోళిక, పరిపాలనా సమస్యలను మంత్రి వివరించారు. విభజన సమయంలో ఏపీలో కలిసిన ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ఈ […]

Big Stories

Advertisement
×