E-Paper
Advertisement
Komatireddy venkat reddy : కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రిపై కోమటిరెడ్డి ఫైర్..
Medak Crime : తమ్ముడి ప్రేమ పెళ్లి.. బలైన అన్న..
Congress Mlc : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు .. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక..
Dharani Meeting : భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు.. ధరణి కమిటీ వెల్లడి
Gutta Sukhender Reddy : బీఆర్ఎస్ లో మరోసారి అసమ్మతిరాగాలు.. బీఆర్ఎస్ కు గుత్తా అల్టిమేటం..?

Gutta Sukhender Reddy : బీఆర్ఎస్ లో మరోసారి అసమ్మతిరాగాలు.. బీఆర్ఎస్ కు గుత్తా అల్టిమేటం..?

BRS party latest news(Telangana politics): పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో అసమ్మతి రాగాలు బయటపడుతున్నాయి. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల గెలుపే లక్ష్యంగా.. నియోజకవర్గాల వారిగా వ్యూహాలు రచిస్తోన్న వేళ.. అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానంపై అలకబూనినట్టు తెలుస్తోంది. నల్గొండ పార్లమెంట్‌ నేతలతో అధిష్టానం నిర్వహించిన సమీక్షా సమావేశానికి గుత్తా దూరంగా ఉన్నారు. తన […]

Vikarabad : వందమందికి తండ్రి పేరు ఒక్కటే.. ఓటరు జాబితాలో తప్పులు..
Bhadrachalam : భద్రాచలంలో ప్రత్యేక ఉత్సవాలు.. రంగరంగ వైభవంగా రథయాత్ర..

Bhadrachalam : భద్రాచలంలో ప్రత్యేక ఉత్సవాలు.. రంగరంగ వైభవంగా రథయాత్ర..

Bhadrachalam latest news(Local news telangana): అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల శ్రీరామ శోభాయాత్రలు జరుపుతున్నారు. మరోవైపు ప్రసిద్ధ భద్రాచలం రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామివారి పాదాలకు స్వర్ణ పుష్పాలతో అర్చన చేశారు. అనంతరం శ్రీరామరథంతో పట్టణంలో రథయాత్ర చేపట్టారు. వేద మంత్రలతో, మంగళవాయిద్యాలతో, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి రథయాత్ర రంగరంగ వైభవంగా కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా […]

CM Revanth Reddy : ముగిసిన విదేశీ పర్యటన.. హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
Hyderabad :  ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం.. రెండు బస్సులు పూర్తిగా దగ్దం..
Hyderabad : బాల‌రాముడి ప్రాణ‌ప్ర‌తిష్ఠ ముహూర్తానికే ప్రసవం.. వైద్యుల‌ను కోరిన జంట..
CM Revanth Reddy :మూసీ రివర్ ఫ్రంట్.. అర్బన్ డెవలప్ మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..

CM Revanth Reddy :మూసీ రివర్ ఫ్రంట్.. అర్బన్ డెవలప్ మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..

CM Revanth Reddy : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, అర్బన్ డెవలప్ మెంట్, గ్రీన్ స్పేసెస్‌పై.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. దుబాయ్‌లో 70కి పైగా ప్రపంచ డిజైన్, ప్లానింగ్.. ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీలు, నిపుణులతో ఆయన చర్చలు జరిపారు. మూసీ ప్రక్షాళణపై.. ప్రపంచ అర్బన్ మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, సిటీ స్కేప్ డిజైనర్లు భాగస్వామ్యంపైనా సీఎం దృష్టి సారించారు. 56 కిలోమీటర్ల పొడవైన మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి, వాణిజ్య వ్యాపారాలు,పెట్టుబడి నమూనాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

Congress : రేపు కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ.. హాజరు కానున్న సీఎం రేవంత్..
Kishan Reddy : బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
Mayor Kavya : మేయర్ సీటుకు ఎసరు..? 19 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం..

Mayor Kavya : మేయర్ సీటుకు ఎసరు..? 19 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం..

Mayor Kavya : బీఆర్ఎస్‌కు అవిశ్వాసాల తీర్మానాలు తలనొప్పిగా మారాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ నగరపాలక సంస్థలో మేయర్ మేకల కావ్యపై పలువురు కార్పొరేటర్లు మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 19 మంది మేయర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేడ్చల్ కలెక్టర్‌కు తెలియజేశారు. రాజకీయ ఒత్తిళ్లు, అసెంబ్లీ ఎన్నికలు తదితర కారణాలతో తీర్మానం వాయిదా పడింది. ఈ అంశంపై కార్పొరేటర్లు ఇటీవలే కలెక్టర్‌ను కలిశారు. త్వరలో […]

Big Stories

Advertisement
×