E-Paper
Advertisement
CM Revanth Reddy :  సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటీష్‌ హై కమీషనర్‌ భేటీ.. మూసీ పునరుజ్జీవనంపై చర్చ..
Kishan Reddy : సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ.. దేనికోసమంటే..?
Kosgi Municipality : కోస్గి మున్సిపాలిటీ.. అవిశ్వాసానికి హైకోర్టు బ్రేక్..
CM Revanth Reddy Security : సీఎం సమాచారం లీక్..? రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది మార్పు..
Medak BRS MLA’s : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీ మారడంపై ఆ నలుగురు క్లారిటీ..
Ayodhya : తెలుగు రాష్ట్రాల చూపు.. అయోధ్య వైపు.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు కేటాయింపు..
Duplicate Medicines : నకిలీ మందులపై డ్రగ్స్‌ కంట్రోల్‌శాఖ ఉక్కుపాదం.. భారీగా మందులు, ఇంజెక్షన్లు సీజ్

Duplicate Medicines : నకిలీ మందులపై డ్రగ్స్‌ కంట్రోల్‌శాఖ ఉక్కుపాదం.. భారీగా మందులు, ఇంజెక్షన్లు సీజ్

Duplicate Medicines : తెలంగాణలో నకిలీ మందుల దందాపై ఉక్కుపాదం మోపింది డ్రగ్స్‌ కంట్రోల్‌ శాఖ. కొన్నాళ్లుగా నకిలీ మందులపై ఫోకస్‌ పెట్టిన అధికారులు వరుస దాడులతో అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి నకిలీ సరుకు సరఫరా అవుతుందని గుర్తించిన డీఏసీ దాన్ని అరికట్టేందుకు కొరడా ఝుళిపిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లపై గత నెలలుగా ఫోకస్‌ పెట్టిన అధికారులు నకిలీ మందుల విక్రయాలపై నిఘా పెంచారు. అడ్డు అదుపులేకుండా రెచ్చిపోతున్న డ్రగ్స్‌ […]

Medak BRS MLA’s : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. గులాబీదళంలో మొదలైన గుబులు

Medak BRS MLA’s : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. గులాబీదళంలో మొదలైన గుబులు

Medak BRS MLA’s : ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం నాడు ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యేలు సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి , కొత్తప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు సీఎంను కలవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. ఈ భేటీకి సంబంధించి కొత్త ప్రభాకర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోగా.. […]

Suicide : సోదరుడి వరుస వ్యక్తితో కలిసి వివాహిత ఆత్మహత్య.. పోలీసులు ఏం చెప్పారంటే..

Suicide : సోదరుడి వరుస వ్యక్తితో కలిసి వివాహిత ఆత్మహత్య.. పోలీసులు ఏం చెప్పారంటే..

Suicide : సోదరుడి వరుసయ్యే వ్యక్తితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివాహిత ఇంట్లోనే ఇద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరివేసుకున్నారు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధి హైదర్‌గూడ గుమ్మకొండకాలనీలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారానికి చెందిన సోమేష్‌కు సూర్యాపేట జిల్లా కాసరబాదుకు చెందిన చామంతి(28)తో 2010లో వివాహం జరిగింది. వివాహం అనంతరం వారు అత్తాపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. సోమేష్, […]

Government Engineering College : సీఎం రేవంత్ ఇలాఖాలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల.. వచ్చే ఏడాది నుంచే క్లాసెస్..
Komatireddy Venkat Reddy : ఫిబ్రవరి నుంచి ఉచిత విద్యుత్‌  హామీ అమలు.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజ్.. మరమ్మతులు చేసినా పనికి రాదా..?
Warangal Police Commissionerate : మహిళా ఉద్యోగికి వేధింపులు.. ఎస్ఐపై కేసు..
No Confidence Motion : గులాబీ కోటకు బీటలు.. చేజారుతున్న మున్సిపాలిటీలు..

Big Stories

Advertisement
×