E-Paper
Advertisement

Congress : రేపు కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ.. హాజరు కానున్న సీఎం రేవంత్..

Congress : హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ కమిటి అభిప్రాయాలు సేకరిస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని కాంగ్రెస్ సీనియర్ నేతలను కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చించనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్రంలోని కీలక నేతలు హజరు కానున్నట్లు సమాచారం.

Congress : రేపు కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ.. హాజరు కానున్న సీఎం రేవంత్..
Advertisement

Congress : హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ కమిటి అభిప్రాయాలు సేకరిస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని కాంగ్రెస్ సీనియర్ నేతలను కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చించనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్రంలోని కీలక నేతలు హజరు కానున్నట్లు సమాచారం.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×