E-Paper
Advertisement
Gandhi Hospital IVF: సర్కారీ ఆసుపత్రుల్లో సంతాన భరోసా.. నమ్మకంతో క్యూకడుతున్న జనం
Hyderabad City: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. రంగంలోకి పాడ్ ట్యాక్సీలు, ఏయే ప్రాంతాల్లో

Hyderabad City: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. రంగంలోకి పాడ్ ట్యాక్సీలు, ఏయే ప్రాంతాల్లో

Hyderabad City:  హైదరాబాద్ సిటీలో రోజు రోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. బస్సులు, మెట్రోలు పెంచినా రద్దీ పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు చర్యలు చేపడుతోంది.ఈ నేపథ్యంలో పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్-PRTS లేకుంటే పాడ్ ట్యాక్సీలను ప్రవేశ పెట్టాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక అంతా రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ […]

GHMC: జీహెచ్ఎంసీలో త్వరలో లోకల్ ట్రాన్స్ ఫర్స్…  మళ్లీ ఔట్ సోర్స్ ఉద్యోగులకు బదిలీలు
Kaleshwaram Report: సీన్ రివర్స్? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కే షాక్ ఇచ్చిన హరీశ్‌రావు లాయర్!
TS Inter Board: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షల ప్రారంభం.. తొలిరోజు రికార్డు స్థాయి హాజరు

TS Inter Board: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షల ప్రారంభం.. తొలిరోజు రికార్డు స్థాయి హాజరు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం అత్యంత క్రమశిక్షణతో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష ఎక్కడా చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు సత్ఫలితాలనిచ్చాయి. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం కీలక ఘట్టం ప్రారంభమైంది. బుధవారం ఉదయం జరిగిన మొదటి రోజు పరీక్షలో విద్యార్థులు […]

RV Karnan: శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ కర్ణన్
Vivek Venkataswamy: మంత్రి  వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన  శ్రీనివాసాచారి

Vivek Venkataswamy: మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన శ్రీనివాసాచారి

Vivek Venkataswamy:  తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సమక్షంలో  తూప్రాన్‌కు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త కె. శ్రీనివాసాచారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూప్రాన్ మున్సిపాలిటీలో అవినీతి అంతమే ధ్యేయంగా పనిచేస్తూ, స్వచ్ఛంద కాంగ్రెస్ పార్టీ కి శ్రీనివాస్ చారి చేసిన సేవలను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాసాచారి రచించిన ’21వ శతాబ్దంలో మానవవాదం’ గ్రంథాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్ర సచివాలయంలోని తన […]

H-City Project: హెచ్ సిటీ పనుల స్థల సేకరణకు అడ్డంకులు.. కమిషనర్ చొరవ తీసుకున్నా దక్కని ఫలితం

H-City Project: హెచ్ సిటీ పనుల స్థల సేకరణకు అడ్డంకులు.. కమిషనర్ చొరవ తీసుకున్నా దక్కని ఫలితం

H-City Project:  మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట కల్గించేందుకు సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హెచ్ సిటీ పనుల పరిస్థితి దినదిన గండం నూరేళ్లు ఆయుశ్శు అన్నట్టు తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిటీలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టి, సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గత గులాబీ సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులకు ప్రతిపాదనల స్థాయి నుంచే అడ్డంకులు […]

Harish Rao: కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావా? మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

Harish Rao: కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావా? మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

Harish Rao:  తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. బుధవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని, పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వానికి.. […]

BJP Telangana: గాంధీ సరోవర్‌పై బీజేపీ పోరుబాట.. విగ్రహం కోసం వినాశనమా?
Lake Development: రంగంలోకి హైడ్రా బాస్.. చెరువుల ఆక్రమణదారులు ఖల్లాస్! రంగనాథ్ మాస్టర్ ప్లాన్ ఇదే!

Lake Development: రంగంలోకి హైడ్రా బాస్.. చెరువుల ఆక్రమణదారులు ఖల్లాస్! రంగనాథ్ మాస్టర్ ప్లాన్ ఇదే!

Lake Development: భాగ్యన‌గ‌రంలోని చెరువుల అభివృద్ధిని వేగం చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ అధికారుల‌ను ఆదేశించారు. చెరువులలో మురుగు నీటిని వెంట‌నే తొల‌గించాల‌ని సూచించారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి ఎక్కడా త‌గ్గ‌కుండా చూడాలన్నారు. రామచంద్రాపురంలోని గంగారం చెరువుతో పాటు.. ఈర్ల చెరువును హైడ్రా ‌కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ బుధ‌వారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. హైడ్రా రెండో విడ‌త చేప‌డుతున్న‌14 చెరువుల‌లో ఈ రెండు చెరువులు కూడా ఉన్నాయ‌నే విష‌యం విధిత‌మే. వ‌ర‌ద కాలువ […]

Khammam Rice Mills: డిఫాల్ట్ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు : అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
Kaleshwaram Loans: కాళేశ్వరం ప్రాజెక్ట్.. వడ్డీలకే వేల కోట్లు, ఆరేళ్లలో రూ.72,766 కోట్ల చెల్లింపులు
Medchal News: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం  : కౌన్సిలర్ నిశిత రెడ్డి

Big Stories

Advertisement
×