E-Paper
Advertisement
Minister Ponguleti: ప్రభుత్వ అద్దె భవనాలకు త్వరలోనే చెక్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Minister Ponguleti: ప్రభుత్వ అద్దె భవనాలకు త్వరలోనే చెక్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Minister Ponguleti: ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్ , ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు.అలాగే రెండ‌వ విడ‌త‌లో శిధిలావ‌స్ధ‌లో ఉన్న 170 ఆర్డీవో, త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల‌ను నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే […]

Jaggareddy: జగ్గారెడ్డి మార్క్ రాజకీయం.. ఢిల్లీలో ఖర్గేతో భేటీ.. ఆ ఇద్దరి కోసమేనా?
Congress : సీఎం రేవంత్ మదిలో కొత్త ప్లాన్.. ప్రజల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు!

Congress : సీఎం రేవంత్ మదిలో కొత్త ప్లాన్.. ప్రజల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు!

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తున్నది. వచ్చేనెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అనంతరం హైదరాబాద్ వీడి ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో పాటే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పర్యటిస్తూ అక్కడి స్థానిక సమస్యలపై ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. పెండింగ్ పనులకు సంబంధించిన ఫిర్యాదులు రావడమే […]

Parking Problem: మేడ్చల్లో పార్కింగ్ సమస్యతో జనాలు గగ్గోలు.. పట్టించుకోని అధికారులు
Jubilee Hills: ఆలయ నమూనాతో షాపింగ్ మాల్.. ఫుట్ పాత్‌పై ధ్వజస్తంభం, మంటల్లో అంతా బుగ్గి!
MLA Rajesh Reddy: నాగర్‌కర్నూల్ అభివృద్ధిలో పాలకవర్గ పాత్ర క్రియాశీలకం: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
Earthquake: తెలంగాణలో భూకంపం.. భయందోళనలో జనం
Telangana: తెలంగాణలో మార్చి 1 నుంచి జేబులకు చిల్లు.. మేటరేంటంటే?
HYDRAA: ఒక సారి ఫిక్స్ చేస్తే ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి మార్పులుండవు: కమిషనర్ రంగనాథ్

HYDRAA: ఒక సారి ఫిక్స్ చేస్తే ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి మార్పులుండవు: కమిషనర్ రంగనాథ్

HYDRAA: సున్నం చెరువుతో పాటు ఇత‌ర చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టీఎల్) ప‌రిధి ఒక్క‌సారి ఫిక్స్ అయితే వాటిలో ఎలాంటి మార్పులుండవని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిని 2014లోనే నిర్ణ‌యించార‌ని, ఆ మేర‌కే అక్క‌డ అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని వివరించారు. సున్నం చెరువు వ‌ద్ద కొంద‌రికి ల‌బ్ధి చేకూర్చాల‌ని 5 ఎక‌రాల వ‌ర‌కు మిన‌హాయించి ఎఫ్‌టీఎల్ హ‌ద్దుల‌ను హైడ్రా నిర్ధారిస్తోంద‌ని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు(MLA […]

Kodanda Reddy: పదవి కోసం నేను ఢిల్లీకి వెళ్లను.. నా పనితీరు సీఎం, పీసీసీలకు తెలుసు..?
TG Tourism Department: పర్యాటక శాఖలో చక్రం తిప్పేందుకు ఓ అధికారి విశ్వప్రయత్నం.. చెక్ పెట్టిన మంత్రి..?
Tea Powder: జనం ప్రాణాలతో చెలగాటం.. సింథటిక్ రసాయనాలతో నకిలీ టీ దందా!
DGP Shivadhar Reddy: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష.. ఈ సారీ జరిగే మార్పులివే..!
IAS Transfers: తెలంగాణ పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు.. 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

Big Stories

Advertisement
×