E-Paper
Advertisement
Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. సీటు దగ్గరికే వచ్చి చెత్త సేకరణ
IT: నైపుణ్యం పెంచుకుంటేనే ఉద్యోగ భద్రత..
Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కన్యాకుమారిలో ప్రారంభమై ఈ యాత్ర జనవరి 30న జమ్మూకశ్మీర్‌లో ముగియనుంది. సోమవారం శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభతో రాహుత్ గాంధీ యాత్రను ముగిస్తారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్‌లో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి అన్ని విపక్షాలను కాంగ్రెస్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా […]

USA: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. అమెరికా వైమానికి దళంలో కీలక పదవి
Iran: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురి దుర్మరణం
Ram Charan: మా నాన్న జోలికి వస్తే ఊరుకోను: రామ్ చరణ్
Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వసంత కుమార్(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా.. రోశయ్య క్యాబినెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా… కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 1955లో పశ్చిమగోదావరి జిల్లా పూండ్లలో వసంతకుమార్ జన్మించారు. 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ […]

AvinashReddy: మళ్లీ పిలుస్తామన్నారు.. సీబీఐకి సహకరిస్తా: అవినాశ్ రెడ్డి
KTR: అదానీ పాపం ఎవరిది? కేంద్రానికి కేటీఆర్ క్వశ్చన్స్..
YSRCP: వైసీపీలో డిష్యూం డిష్యూం.. ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల ఫైటింగ్..
Tarakaratna: తారకరత్న హెల్త్ బులెటిన్.. కండీషన్ క్రిటికల్.. బెంగళూరుకు చంద్రబాబు

Tarakaratna: తారకరత్న హెల్త్ బులెటిన్.. కండీషన్ క్రిటికల్.. బెంగళూరుకు చంద్రబాబు

Tarakaratna: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపింది. ఎక్మో సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నామని.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు. పేషెంట్ పరిస్థితి వెరీ సీరియస్ గా ఉన్నప్పుడే ఎక్మో, బెలూన్ యాంజియోప్లాస్టీ సపోర్ట్ తీసుకుంటారు. ఆ చికిత్స తీరు చూస్తుంటే.. తారకరత్న ఆరోగ్యంపై నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన […]

ISRO:ఇస్రో కొత్త ప్రయోగం.. సూర్యుడిపైకి మిషన్..
Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధి కలకలం.. 18 మంది మృతి
RRR: జక్కన్న రికార్డ్.. జపాన్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’

Big Stories

Advertisement
×