E-Paper
Advertisement

Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధి కలకలం.. 18 మంది మృతి

Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధి కలకలం.. 18 మంది మృతి
Advertisement

Pakistan: ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అతలాకుతలమవుతోంది. తినడానికి తిండి లేక జనాలు అల్లాడిపోతున్నారు. గతేడాది సంభవించిన వరదల కారణంగా సంక్షోభం మరింత తీవ్రతరమైంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాక్ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.

ఈక్రమంలో పాక్‌కు మరో చిక్కొచ్చి పడింది. కరాచీలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. గడిచిన 15 రోజుల్లో ఈ వ్యాధి భారిన పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.

Advertisement

వైద్యుల బృందం వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతానికి చేరుకొని పరిశోధనలు చేస్తోంది. వ్యాధి సోకిన వారిలో తీవ్ర జ్వరం, దగ్గు, గొంతు వాపుతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను గుర్తించారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×