E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి!
కారుతో మైనర్ బీభత్సం.. 7 బైకులు ధ్వంసం, ఇద్దరికి తీవ్ర గాయాలు!
జంతర్ మంతర్ వద్ద అలజడి, సీఎం టార్గెట్.. పాక్ ఉగ్రవాదుల కుట్ర బట్టబయలు!
ఆలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్!
రంగనాథ్‌కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్‌పేట్‌లో ధర్నా!

రంగనాథ్‌కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్‌పేట్‌లో ధర్నా!

AV Ranganath: హైదరాబాద్‌లో ఆక్రమణల ప్రక్షాళన పేరుతో నిత్యం వార్తల్లో నిలిచే ‘హైడ్రా’, కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ప్రజా క్షేత్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆయన పనితీరుపై కోర్టు వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు నడుస్తుంటే.. మరోవైపు ఆయనకు మద్దతుగా సామాన్య ప్రజలు రోడ్లపైకి రావడం విశేషం. తాజాగా రంగనాథ్ స్థానంలో వేరొకరిని నియమించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. అమీర్‌పేట్, మధురానగర్ ప్రాంతాల్లో స్థానికులు ధర్నా చేపట్టారు. ‘సేవ్ హైడ్రా.. రంగనాథ్‌ను […]

CJP కి నిధులు ఎలా వస్తున్నాయి?  CBICకి ఆర్టీఐ కార్యకర్త సంచలన కంప్లైంట్!
మోదీ భజనపై ఉన్న శ్రద్ధ వరద బాధితులపై లేదా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్!

మోదీ భజనపై ఉన్న శ్రద్ధ వరద బాధితులపై లేదా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్!

YS Sharmila: గోదావరి వరదలతో వందలాది గ్రామాలు నీట మునిగి ప్రజలు అల్లల్లాడుతుంటే, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం బాధితులను పట్టించుకోకుండా ప్రధాని మోదీ భజనలోనే నిమగ్నమైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని గొప్పోడని, మొనగాడని పొగడటానికి ఉన్న ఆసక్తి.. సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవడంలో చూపకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని కోసం కన్నీళ్లు.. ప్రజల గోస కనపడదా? గోదావరి ఉగ్రరూపంతో దాదాపు 100 గ్రామాలు ముంపునకు […]

ముగ్గురినే ఉతికి ఆరేశాం.. మిగిలిన 21 మంది వైసీపీ నాయకులను వదిలేదే లేదు!- జేసీ ప్రభాకర్ రెడ్డి
లష్కర్ బోనాల జాతర.. ఉజ్జయిని మహాకాళి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!

లష్కర్ బోనాల జాతర.. ఉజ్జయిని మహాకాళి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!

Ujjaini Mahakali: సికింద్రాబాద్‌ లష్కర్ వీధులు ఆధ్యాత్మిక శోభతో పరవశిస్తున్నాయి. ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా, కోలాహలంగా సాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు, శివసత్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విశేష పూజలు ఈ పవిత్ర వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎంకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు మేళతాళాలు, […]

స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువతీయువకులు!
ఏపీ పొగాకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ .. కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి!
కాంగ్రెస్‌కు డీఎంకే బిగ్ షాక్.. ‘ఇండియా’ కూటమిలో ముదురుతున్న సంక్షోభం!
అడుగులు ఆమెవి.. ఆసరా ఈమెది.. మనసుల్ని కదిలిస్తున్న ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ కథ!
ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్.. సీఎం రేవంత్ మాటల వెనక అర్థం ఇదే!
హోంగార్డుల వెట్టి చాకిరీకి ఫుల్‌స్టాప్ పడేదెప్పుడు?

Big Stories

Advertisement
×