E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?
రేవంత్ సర్కార్ కొత్త పథకం..  క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం
Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే
Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు
కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం..  ఆకస్మిక వరదలు,  కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

Jammu kashamir Flash floods: జమ్మూకాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో అర్థరాత్రి ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఆకస్మిక వరదలు ఒక్కసారిగా వివిధ ప్రాంతాలను ముంచెత్తాయి. ఫలితంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహించాయి. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఎక్కడ చూసినా వాహనాలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం-జమ్మూకాశ్మీర్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో భారీ వర్షాలు కుమ్మేశాయి.  ఇప్పటివరకు ఎనిమిది మంది […]

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?
లెక్కలు బయట పెట్టండి..  మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Delhi: సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు వాడీ వేడిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై ప్రధాని మోదీకి లేఖ సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే. రామమందిరం విరాళాల దుర్వినియోగం అంశం-పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. సభలో బిల్లులు పెట్టే అంశం కాసేపు పక్కన పెడదాం. మోదీ సర్కార్‌ని ఇరుకున పెట్టేందుకు కీలక […]

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్..  మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో
విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం
అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

Iran Vs America: ఇరాన్-అమెరికా మధ్య దాడులు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు అధినేత మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా, మరోవైపు బాంబు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల‌ను దాడిని తిప్పికొట్టే క్రమంలో అమెరికా సైనికులు ఇద్దరు మృతి చెందారు. ఇరాన్ భీకర దాడులు-జోర్డాన్‌ సరిహద్దుల్లో ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి-డ్రోన్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్-సెంట్‌కామ్ అధికారికంగా ధ్రువీకరించింది. […]

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే
అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Amarnath Yatra Suspended: జమ్మూకాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రకు ఏదో విధంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో తాత్కాలికంగా యాత్రను నిలిపివేస్తున్నట్లు అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు-స్థానిక యంత్రాంగం ప్రకటించాయి. దీంతో వివిధ ప్రాంతాల బేస్ క్యాంపుల వద్ద యాత్రికులను నిలిపివేశారు అధికారులు. అమర్‌నాథ్ యాత్రకు అడ్డంకులు-జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రకు ఏదో విధంగా తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. నిన్నటివరకు మంచు శివలింగం అమాంతంగా  కరిగిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో భక్తుల్లో అలజడి మొదలైంది. ఏడాది తర్వాత […]

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

Bhogapuram Airport: ఎట్టకేలకు ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆషాడ మాసంలో ప్రారంభోత్సవంపై మంచిది కాదని కొందరు చెబుతున్నారు. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు-ఏపీలో ఎకానమీ జోరందుకోనుంది. ఉత్తరాంధ్రకు మణిహారంగా భావించే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభానికి రెడీ అయ్యింది. ఆగస్టు ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా […]

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు,  ఆగ్నేయాసియాలో ఎక్కువగా..
లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×