E-Paper
Advertisement
AP CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
Minister Lokesh: నా కుటుంబంతో పోటీ పడటం.. ఎన్నికల కంటే కష్టం.. లోకేశ్ ఫన్నీ ట్వీట్
Andhra Pradesh News: మేయర్ షాక్.. పలుగు పార పట్టిన మేయర్
Vanga Geetha: వంగా గీత పార్టీ మారతారా?

Vanga Geetha: వంగా గీత పార్టీ మారతారా?

Vanga Geetha:  పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయిందట. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ నేతలు స్పందించడకపోవడం చర్చనీయంశంగా మారిందట. ఎన్నికల తర్వాత నేతలంతా వైసీపీ అంటే తమకు పట్టనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వైసీపీ క్యాడర్‌ నుంచి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులో ఎన్నికల ముందు వరకు పిఠాపురాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం ఇప్పుడేం చేయబోతోంది? పిఠాపురం ఆడబడుచునని ప్రచారం చేసుకున్న వంగా గీత పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో […]

YS Jagan: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. దేశంలోనే అతి పెద్ద స్కాం: వైఎస్ జగన్
Kalisetti Appalanaidu: జగన్ సంతకాల సేకరణ ఓ సినిమా సెట్టింగ్.. పులివెందులలోనే పరువు పోయింది: ఎంపీ అప్పలనాయుడు ఫైర్

Kalisetti Appalanaidu: జగన్ సంతకాల సేకరణ ఓ సినిమా సెట్టింగ్.. పులివెందులలోనే పరువు పోయింది: ఎంపీ అప్పలనాయుడు ఫైర్

Kalisetti Appalanaidu: వైఎస్ఆర్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమంపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. జగన్ సేకరించిన సంతకాల కట్టలు, వాటిని గవర్నర్‌కు పంపించడం అంతా ఒక “సినిమా సెట్టింగ్”లా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొంగ సంతకాలు సేకరించి గవర్నర్‌కు పంపిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని, […]

YS Jagan: లోక్‌భవన్‌కు వైఎస్ జగన్.. గవర్నర్‌తో సమావేశం, ఎందుకంటే..?

YS Jagan: లోక్‌భవన్‌కు వైఎస్ జగన్.. గవర్నర్‌తో సమావేశం, ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నేడు కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని లోక్ భవన్ పరిసరాల్లో భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు సమర్పించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో.. రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు విజయవాడకు తరలివచ్చారు. […]

Tirumala: పుణ్యక్షేత్రాల్లో పిచ్చి చేష్టలు.. తిరుమలలో ఇలా, శ్రీశైలంలో అలా

Tirumala: పుణ్యక్షేత్రాల్లో పిచ్చి చేష్టలు.. తిరుమలలో ఇలా, శ్రీశైలంలో అలా

Tirumala: సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో కొందరు పుణ్యక్షేత్రాల్లోనూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తిరుమల, శ్రీశైలంలో కొందరు భక్తుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తిరుమలలో రాజకీయ ప్రకటనలపై టీటీడీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అలాగే ఎలాంటి రాజకీయ ప్రచారాలు, ఫొటోలు ప్రదర్శించిన చర్యలు తీసుకుంటారు. అయితే తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమల ఆలయం ముందు అన్నాడీఎంకే పోస్టర్లను ప్రదర్శిస్తూ వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తిరుమలలో రాజకీయ […]

Amaravati: రాజధానికి రాజముద్ర.. చట్టబద్ధత ఇంకెప్పుడు..?
AP Politics: పదవి కోసం పాకులాట.. డైలమాలో ఆ ఇద్దరూ!
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మరో కేసు నమోదు
Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు

Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు

Chandrababu Naidu: ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘బిజినెస్‌ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినమ్రంగా స్పందించారు. సాధారణంగా తాను అవార్డులు స్వీకరించనని, గతంలో విదేశీ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేశారు. అయితే, ఈ అవార్డు వెనుక తన సహచరులు, అధికారులు, కలెక్టర్ల కృషి ఎంతో ఉందని, అందుకే ఈ క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో […]

Weather Update: వెదర్ బాంబ్.. సింగల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వచ్చే 2 రోజులు చాలా జాగ్రత్త..!
Scrub Typhus: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కలకలం.. పెరుగుతున్న మరణాల సంఖ్య!

Big Stories

Advertisement
×