E-Paper
Advertisement
ఢిల్లీ వేదికగా రేవంత్, కేటీఆర్ రహస్య బంధం.. బయటపెట్టిన ఎంపీ అరవింద్!
న్యూజెర్సీలో ఘోరం రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా మహిళ మృతి, ఘటన ఎలా జరిగింది?
ఉద్యోగం కోసం అమ్మవారికి బయోడేటా ఇచ్చిన యువకుడు.. అందులో ఏం రాశాడంటే?
బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణ అంతా భారీ వర్షాలు, హైదరాబాద్‌లో ఒకటే కుమ్ముడే
మీ అపార్ట్‌మెంట్ మీ సొంతం కాదు.. హైదరాబాదీలకు అధికారులు షాక్, ఏమిటీ ఈ సెక్షన్ 22A?

మీ అపార్ట్‌మెంట్ మీ సొంతం కాదు.. హైదరాబాదీలకు అధికారులు షాక్, ఏమిటీ ఈ సెక్షన్ 22A?

Hyderabad City: హైదరాబాద్‌వాసులకు షాకింగ్ న్యూస్. చిన్న అపార్టుమెంటు కొనుగోలు చేశారా? మళ్లీ దాన్ని అమ్ముకోవాలని (రీసేల్)ప్రయత్నాలు చేస్తున్నారా? సెక్షన్ 22 ఏ జాబితా కింద ఉంటే అమ్ముకోవడం అస్సలు కుదరదు. అలాంటి వారిని రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరని సబ్‌ రిజిస్ట్రార్‌లు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని చెబుతున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. హైదరాబాద్ సిటీలో ఫ్లాట్ కొనుగులు చేశారా? అది మీ సొంతం కాదని తేల్చి చెబుతున్నారు అధికారులు. […]

ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు- ఏవీ రంగనాథ్

ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు- ఏవీ రంగనాథ్

AV Ranganath: తెలంగాణలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా సంపూర్ణంగా రాజ్యాంగబద్ధంగానే తన విధులు నిర్వర్తిస్తోందని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నిజాయితీ, నిర్భయత్వమే తమకు నిజమైన ధైర్యమని, ల్యాండ్ మాఫియా కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారీగా కాపాడిన ప్రభుత్వ భూములు ఆర్టికల్ 21, 48A ప్రసాదించిన హక్కులు, విధుల ప్రకారమే తాము అడుగులు వేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. గత రెండేళ్లలో […]

రంగనాథ్ మంచి, చెడు రెండూ చేశారు.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు!
హైదరాబాద్‌ ప్రజలకు ‘హైడ్రా’ అవసరం.. ఎంపీ చామల!
అర్థరాత్రి మట్టి మాఫియాకు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు!
ఇకనుంచి ఒకే ఒక్క కార్డు.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మీటింగ్.. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ!

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మీటింగ్.. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ!

AICC Review: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఢిల్లీలో ఏఐసీసీ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ భేటి అయ్యారు. పలుకీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రాజకీయ అంశాలపై మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఆరు అంశాలు.. సంస్థాగత సమస్యలపై రాష్ట్రాలవారిగా ఏఐసీసీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆరు అంశాలపై అధిష్టానానికి ముఖ్యంగా నివేదిక సమర్పించనున్నట్టు […]

పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం కేసీఆర్!
సింగరేణిని నాశనం చేశారు.. KCR, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి!
మైనార్టీల ఉన్నత విద్య కోసం.. తెలంగాణ సర్కార్ భారీ స్కెచ్!

Big Stories

Advertisement
×