E-Paper
Advertisement
Ponguleti Srinivas Reddy: మహాశివరాత్రి  సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు!

Ponguleti Srinivas Reddy: మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు!

Ponguleti Srinivas Reddy: ఖమ్మం బ్యూరో స్వేచ్ఛ, మహాశివరాత్రి పర్వదినం వేళ ముక్కంటి చెంత భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, (Ponguleti Srinivas Reddy)మాధురి దంపతులు తమ ముద్దుల మనుమరాలు మైరాతో కలిసి  ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను సందర్శించారు. పసిప్రాయంలోనే భక్తిభావంతో స్వామివారిని దర్శించుకుంటున్న మైరా మురిపెంలో మంత్రి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంలో మునిగితేలారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సాగిన ఈ పర్యటనలో […]

Karimnagar Politics: గెలిచింది ఒక పార్టీ.. చేరింది మరో పార్టీ.. కార్పొరేటర్ జ్యోతి ఇంటి వద్ద హైడ్రామా!
Kushaiguda Hit and Run: అర కిలోమీటరు ఈడ్చుకెళ్లి.. కారుతో తొక్కించారు! బాధితుడి సంచలన విషయాలు
TG Municipal Elections: త్వరలో తెలంగాణ రాష్ట్రానికి రానున్న ఏఐసీసీ ఎన్నికల కమిటీ.. మరో ఎన్నికలపై ఫోకస్..!

TG Municipal Elections: త్వరలో తెలంగాణ రాష్ట్రానికి రానున్న ఏఐసీసీ ఎన్నికల కమిటీ.. మరో ఎన్నికలపై ఫోకస్..!

TG Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధిస్తున్న వరుస విజయాలపై ఏఐసీసీ(AICC) హర్షం వ్యక్తం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు –2023 తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తున్నది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటడంతో ఏఐసీసీ లెవల్లో డిస్కషన్ జరుగుతున్నది. అగ్రనేతలు సీఎం రేవంత్ కు వరుసగా కాంప్లిమెంట్స్ ఇస్తుండగా, ఏఐసీసీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ మోడల్ ఫాలో కరో అంటూ మిగతా రాష్ట్రాలకు […]

Telangana Private Schools: మార్కెట్ లో అనుమతి లేని విద్యాసంస్థలు.. డిజిటల్ మాయ అడ్మిషన్ల కోసం అడ్డదారులు!

Telangana Private Schools: మార్కెట్ లో అనుమతి లేని విద్యాసంస్థలు.. డిజిటల్ మాయ అడ్మిషన్ల కోసం అడ్డదారులు!

Telangana Private Schools: చదువు భావితరాలకు మనం ఇచ్చే తరగని ఆస్తి.  అలాంటి చదువుపేరు చెప్పి కోట్లు దండుకుంటూ, ఫీజులు ఎంతైనా పర్వాలేదు మంచి విద్య అందించాలన్న తల్లిదండ్రుల ఆశలను పెట్టుబడిగా చేసుకుని కొందరు కేటుగాళ్లు దగా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే, నిబంధనలు పాటించకుండా కొందరు సంస్థలు మసిపూసి మాయ చేస్తున్నట్లు సమాచారం. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి  భారీ భవనాలు, డిజిటల్ ప్రదర్శనలు, గణాంకాలు చూపిస్తూ మేమే […]

Telangana BJP: హంగ్ మున్సిపాలిటీలపై బీజేపీ గట్టి ఫోకస్.. చైర్మన్ పీఠం కోసం హీటెక్కిన రాజకీయం

Telangana BJP: హంగ్ మున్సిపాలిటీలపై బీజేపీ గట్టి ఫోకస్.. చైర్మన్ పీఠం కోసం హీటెక్కిన రాజకీయం

Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ రాని ‘హంగ్’ మున్సిపాలిటీల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో అక్కడ స్వతంత్రులు, ఇతర పార్టీల కౌన్సిలర్లు కీలకంగా మారారు. ఈక్రమంలో.. కనీసం 8 మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఆ […]

Minister Vakiti Srihari: దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలి : మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సూచనలు

Minister Vakiti Srihari: దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలి : మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సూచనలు

Minister Vakiti Srihari:  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున భగవాన్ పరమేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలో సుఖశాంతులు, సమృద్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. మహాశివరాత్రి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉపవాసం, జాగరణ, భక్తి భావంతో శివారాధన చేయడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని […]

Minister Ponguleti: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు.. ఎక్కడంటే..?

Minister Ponguleti: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు.. ఎక్కడంటే..?

Minister Ponguleti: స్వేఛ్చ బ్యూరో: మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు ఖమ్మం, బ్యూరో స్వేచ్ఛ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. మంత్రి పొంగులేటి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి మంత్రి పార్టీ […]

Jangaon Municipality: జ‌న‌గామ మున్సిపాలిటీలో హంగ్.. బేర సారాలతో క్యాంపులు అల్లకల్లోలం
Revanth Reddy: భూమి ఇవ్వలేకపోవచ్చు కానీ.. మిమ్మల్ని ఐఏఎస్, ఐపీఎస్లుగా చేసే బాధ్యత నాది..  సీఎం రేవంత్ రెడ్డి భరోసా

Revanth Reddy: భూమి ఇవ్వలేకపోవచ్చు కానీ.. మిమ్మల్ని ఐఏఎస్, ఐపీఎస్లుగా చేసే బాధ్యత నాది.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

Revanth Reddy: శాంతి మార్గంలో నడవాలని ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు సేవాలాల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. బంజారాహిల్స్ లో నిర్వ‌హించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో లంబాడీల పాత్ర మరువలేనిదని, తన రాజకీయ ప్రస్థానంలో కూడా గిరిజనుల ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. 2006లో వైఎస్సార్ హవా కొనసాగుతున్న తరుణంలో కూడా జెడ్పీటీసీగా తనను […]

Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, రాష్ట్ర ఆదాయ వనరులు పెరగాలని, ప్రతి […]

BRS Party: అర్బన్ ప్రాంతాల్లో బెడిసికొట్టిన బీఆర్ఎస్ వ్యూహం.. కొంపముంచిన కీలక నేతలు..?

BRS Party: అర్బన్ ప్రాంతాల్లో బెడిసికొట్టిన బీఆర్ఎస్ వ్యూహం.. కొంపముంచిన కీలక నేతలు..?

BRS Party: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు గులాబీ కేడర్ లో నిరాశ మిగిల్చింది. మెజార్టీ సీట్లు కైవసం చేసుకొని పార్టీలో జోష్ నింపుతుందనుకున్నప్పటికీ సాధించలేకపోయింది. కేవలం 17 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించామని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఓటింగ్ శాతం సైతం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది అని పేర్కొన్నప్పటికీ ఆ స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పటికే నిరాశలో ఉన్న కేడర్‌ను మరింత నైరాశ్యంలోకి నెట్టింది. సగం స్థానాలకే పరిమితం […]

Hyderabad Traffic Police: హైదరాబాద్‌లో లైసెన్స్ లేని డ్రైవర్లపై పోలీసుల ఉక్కుపాదం.. మార్చి 1 నుండి ప్రత్యేక తనిఖీలు
Urea Booking: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక యూరియా కొనుగోలు చేసిన జిల్లా ఇదే..?

Big Stories

Advertisement
×