E-Paper
Advertisement
Sanjay Kumar: జగిత్యాల చైర్‌పర్సన్ రేసులో ఆ ఇద్దరు! ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదన వెనుక అసలు కథ ఇదే!
RS Praveen Kumar: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ది నోరా? మోరా? బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్!
Gadwal Municipality: గద్వాల పీఠంపై చైర్మన్ ఉత్కంఠ.. ఇరు పార్టీలకు ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం
Municipal Elections: మెతుకు సీమ మున్సిపల్ పోరు.. ముగిసిన ప్రచారం.. మొదలైన మైండ్ గేమ్!

Municipal Elections: మెతుకు సీమ మున్సిపల్ పోరు.. ముగిసిన ప్రచారం.. మొదలైన మైండ్ గేమ్!

ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయ సెగలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక కోసం జరుగుతున్న ఈ పోరులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ (BRS) హోరాహోరీగా తలపడుతున్నాయి. జిల్లాలోని మొత్తం 19 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చిన చోట గెలుపు ధీమా కనిపిస్తుండగా, హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మాత్రం ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. క్యాంపు రాజకీయాలు – ఉత్కంఠలో కౌన్సిలర్లు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు ‘క్యాంపు’ రాజకీయాలకు తెరలేపాయి. […]

Municipal Elections: రిసార్ట్ రాజకీయాల్లో మంత్రుల హడావుడి.. రేపే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, గెలుపు గుర్రమెవరో?

Municipal Elections: రిసార్ట్ రాజకీయాల్లో మంత్రుల హడావుడి.. రేపే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, గెలుపు గుర్రమెవరో?

మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికల పర్వం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వేడిని రాజేస్తోంది. రేపు జరగనున్న అత్యంత కీలకమైన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ బలాన్ని కాపాడుకునేందుకు రిసార్ట్ పాలిటిక్స్ ను తెరపైకి తెచ్చాయి. మేడ్చల్ జిల్లా పరిధిలోని శామీర్‌పేట్ వద్ద ఉన్న లియోనియా రిసార్ట్ ఇప్పుడు రాజకీయ వ్యూహప్రతివ్యూహాలకు ప్రధాన కేంద్రంగా మారింది. నలుమూలల నుంచి కౌన్సిలర్ల రాక ఈ క్యాంప్ రాజకీయాలు అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతున్నాయి. […]

Resort Politics: మేయర్ కుర్చీకి ‘రిసార్ట్’ రూట్.. షామీర్‌పేట టూ కరీంనగర్.. అసలేం జరుగుతోంది?

Resort Politics: మేయర్ కుర్చీకి ‘రిసార్ట్’ రూట్.. షామీర్‌పేట టూ కరీంనగర్.. అసలేం జరుగుతోంది?

Resort Politics: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా సాగుతున్న రిసార్ట్ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో.. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. 66 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో బీజేపీ 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. అధికార కాంగ్రెస్ తనకున్న 14 స్థానాలకు తోడు ఎక్స్ అఫిషియో ఓట్లు, ఇండిపెండెంట్ల మద్దతుతో పీఠం చేజిక్కించుకోవాలని చూస్తోంది. […]

Medak News: కన్నుల పండువగా మహాశివరాత్రి వేడుకలు.. భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల జాతర!

Medak News: కన్నుల పండువగా మహాశివరాత్రి వేడుకలు.. భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల జాతర!

Medak News:  మెదక్  బ్యూరో, స్వేచ్ఛ : శివనామస్మరణలతోఏడుపాయల గుట్టలు మార్మోగాయి. ఏడు పాయలుగా ప్రవహించే మంజీరా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి,  ఉపవాసదీక్షలుప్రారంభించారు. ఆదివారం తెల్లవారు జామున ఆలయ అర్చకులు మూలవిరాట్ వనదుర్గ అమ్మవారి విగ్రహానికి అభిషేకం నిర్వహించి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరించిఏడుపాయల్లో ప్రత్యేకపూజలుప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలను ఆదివారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు, అదనపు కలెక్టర్ నగేష్ లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరుపున […]

Thorrur: తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండానే ఎగురుతుంది.. మాజీ మంత్రి ఎర్రబెల్లి ధీమా

Thorrur: తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండానే ఎగురుతుంది.. మాజీ మంత్రి ఎర్రబెల్లి ధీమా

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠం వ్యవహారం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోందన్న వార్తలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. తొర్రూరు మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీనే నిలబెట్టుకుంటుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు.. మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ […]

BRS : తెరపైకి మళ్ళీ ఫార్ములా ఈ కారు కేసు.. తొలి అరెస్ట్ ఆయనదేనా?
CM Revanth Reddy: లంబాడా తండాలకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
Karimnagar Corporation: హైదరాబాద్‌కు చేరిన కరీంనగర్ క్యాంప్ పాలిటిక్స్.. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ స్కెచ్.. పీఠం దక్కేది ఎవరికి?

Karimnagar Corporation: హైదరాబాద్‌కు చేరిన కరీంనగర్ క్యాంప్ పాలిటిక్స్.. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ స్కెచ్.. పీఠం దక్కేది ఎవరికి?

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల మధ్య చదరంగం సాగుతోంది. నిన్నటి వరకు ఒక లెక్క.. నేడు మరో లెక్క అన్నట్లుగా మారుతున్న సమీకరణాలు అభ్యర్థుల్లో టెన్షన్‌ను పెంచుతున్నాయి. 66 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో, మూడు ఎక్స్ అఫీసియో ఓట్లతో కలిపి మొత్తం ఓట్ల సంఖ్య 69కి చేరింది. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని అధిష్టించడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35 ఓట్లు […]

KTR: సింగరేణి కార్మికుల హక్కుల  కోసం పోరాడుతాం: కేటీఆర్
Cm Revanth reddy : సీఎం రేవంత్ టాస్క్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి?

Cm Revanth reddy : సీఎం రేవంత్ టాస్క్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి?

మున్సిపల్ ఎన్నికలను తన భుజాలపై వేసుకుని పార్టీకి ఘన విజయం అందించిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.హస్తిన పెద్దలు సైతం రేవంత్‌ను అభినందించినట్టు తెలుస్తోంది. ఇదే జోష్‌ను మున్ముందు కొనసాగించాలని సీఎంకు వారు సూచించినట్టు సమాచారం. మొన్న సర్పంచ్.. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన ముఖ్యమంత్రి.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.అందుకోసం ఇప్పటినుంచే ఆయన పకడ్బందీ వ్యూహాలు రెడీ చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. మార్చి నెలాఖరులోపు రాష్ట్రంలో […]

Telangana Maoists: హింస వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర రెడ్డి పిలుపు

Telangana Maoists: హింస వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర రెడ్డి పిలుపు

Telangana Maoists: శివధర రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసు శాఖ అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులకు మరోసారి శాంతి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో శాంతి, భద్రతలు బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డీజీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా అడవుల్లో, సరిహద్దు ప్రాంతాల్లో గుప్తచర్యల్లో కొనసాగుతున్న క్యాడర్లు వెంటనే లొంగిపోయి సాధారణ జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన శాంతి సందేశాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తూ.. హింసా మార్గం సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. గత రెండు […]

Big Stories

Advertisement
×