E-Paper
Advertisement
Pilot Rohith Reddy: మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి.. ఈసారి రంగంలోకి రెవెన్యూ అధికారులు!
Siddipet Farmer Mela: సిద్దిపేటలో రైతు మేళా.. వరి వద్దు.. ఆయిల్ పామ్ ముద్దు..  మంత్రుల పిలుపు
Sangareddy Kidnap Attempt: సంగారెడ్డిలో కిడ్నాప్  గ్యాంగ్ హ‌ల్చ‌ల్‌.. ఐదుగురు పిల్లలను..
Jagtial Crime News: యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పురోగతి.. భర్తతో పాటు అత్త, బావలు అరెస్ట్!
Sugarcane Juice Offer: భలే ఆఫర్.. రూ.25కే లీటర్ చెరకు రసం, ఎక్కడో కాదు హైదరాబాద్‌లోనే!
KCR : సారు అసెంబ్లీకి వస్తారా? ఎత్తిన జీతం తిరిగిచ్చేస్తారా?
Kalvakuntla Kavitha: ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట.. కొత్త పార్టీ పేరు ఖరారు
Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఇండియా మిషన్ కమిటీ కరస్పాండెంట్ సస్పెండ్!
Aswaraopeta: కార్పొరేట్ ఫ్యాక్టరీల్లో కార్మికుల పరిస్థతి దారుణం.. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..!

Aswaraopeta: కార్పొరేట్ ఫ్యాక్టరీల్లో కార్మికుల పరిస్థతి దారుణం.. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..!

Aswaraopeta: స్వేచ్ఛ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు కార్పొరేట్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది. సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ కార్మికుల జీవన స్థితిలో మార్పు కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కార్మికులు తీవ్ర శ్రమ చేస్తున్నప్పటికీ కార్మిక చట్టాల ప్రకారం తగిన వేతనాలు అందడం లేదని, నెలకు రూ.20–30 వేల వరకు కూడా జీతం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర రసాయనాల మధ్య పనిచేస్తున్న […]

Kavtiha : కారే టార్గెట్.. కవితకు కొత్త చిక్కులు!
CM Revanth Reddy: పండుగ వేల రైతు భరోసా నిధుల పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..!
Kavitha: కాంగ్రెస్‌కు కవిత కౌంటర్ బడ్జెట్.. రూ. 2.23 లక్షల కోట్లతో మైండ్ బ్లాకింగ్ ప్లాన్!
Oil Palm Factory: రైతులకు గుడ్ న్యూస్.. 300 కోట్లతో భారీ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఏర్పాటు
Bandi Sanjay: వందేమాతరం పాడకపోతే జైలుకే.. పాతబస్తీ నేతలకు కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

Bandi Sanjay: వందేమాతరం పాడకపోతే జైలుకే.. పాతబస్తీ నేతలకు కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం (MIM) సభ్యులు వాకౌట్ చేయడంపై ఆయన నిప్పులు చెరిగారు. నిండు శాసనసభలో జాతీయ గేయమైన వందేమాతరాన్ని అవమానించడం అంటే చట్టాన్ని, రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని బండి సంజయ్ మండిపడ్డారు. సభలో గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రి వంటి అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నప్పటికీ.. ఎంఐఎం సభ్యులను ఎవరూ వారించకపోవడం దురదృష్టకరమని […]

Big Stories

Advertisement
×