E-Paper
Advertisement
TG State Debt: తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అప్పుల భారం.. ఇదిగో పూర్తి నివేదిక
Urea Black Market: కరీంనగర్ జిల్లాలో యూరియా మాఫియా అరాచకం
Education Budget: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.26,674 కోట్లు.. గత సంవత్సరం కంటే..?
Telangana Economy: తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలు విడుదల చేసిన ప్రభుత్వం
Ramzan Celebrations: దేశవ్యాప్తంగా రంజాన్‌ సంబరాలు.. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Ramzan Celebrations: దేశవ్యాప్తంగా రంజాన్‌ సంబరాలు.. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Ramzan Celebrations: దేశ‌మంతటా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు (రోజా) ముగించుకుని, చంద్ర దర్శనంతో ముస్లిం సోదరులు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు వేల సంఖ్యలో చేరి సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి, సుగంధ ద్రవ్యాలు అద్దుకుని అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం […]

HYDRA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.3200 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
Paddy Procurement: రెండు వారాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ షురూ.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
Oil Palm Cultivation: గ్రామస్థాయిలో దండోరా వేయించి అవగాహన కల్పించండి.. రైతుల్లో చైతన్యం వస్తే సబ్సిడీలే అవసరం లేదు: కాకిరాల హరిప్రసాద్
CM Revanth Reddy: విద్యావ్యవస్థలో మార్పులు.. ఇకపై టెన్త్ ఎగ్జామ్స్ ఉండవు, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: విద్యావ్యవస్థలో మార్పులు.. ఇకపై టెన్త్ ఎగ్జామ్స్ ఉండవు, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో +2 విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన రాష్ట్ర రాజకీయాలు, పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై విద్యా కమిషన్ అధ్యయనం చేస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. […]

Ramchander Rao: భట్టి పొరపాటున గతేడాది బడ్జెట్ చదివారేమో.. తెలంగాణ బీజేపీ చీఫ్ సెటైర్లు!
Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులపై కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ముందా?.. రేవంత్‌కు బండి సంజ‌య్ సవాల్

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులపై కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ముందా?.. రేవంత్‌కు బండి సంజ‌య్ సవాల్

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ బడ్జెట్‌ను ‘మోసం, దగా, ప్రజా వంచన’ బడ్జెట్‌గా అభివర్ణించారు. అంకెల ఆర్బాటాలు, ప్రగల్భాలు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పక్కనబెట్టి కేవలం అప్పుల కోసమే అర్రులు చాచే విధంగా ఈ బడ్జెట్ ఉందని.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంలో […]

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ బడ్జెట్ ఒక ‘డీప్ ఫేక్’.. పాత బడ్జెట్‌నే కాపీ పేస్ట్ చేశారు.. క‌విత విమ‌ర్శ‌లు
Adluri Laxman: రాష్టంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేదు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

Adluri Laxman: రాష్టంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేదు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. తమ ఉనికిని చాటుకోవడానికే అసెంబ్లీలో బడ్జెట్ కాపీలను చింపివేస్తూ ప్రతిపక్ష సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గురుకుల విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 2023 డిసెంబర్ నుండి 2026 వరకు గురుకులాల నిర్వహణపై పూర్తిస్థాయిలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం […]

Unseasonal Rains: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల బీభత్సం.. రానున్న 24 గంటల్లో కోస్తా.. రాయలసీమలో జల్లులు

Unseasonal Rains: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల బీభత్సం.. రానున్న 24 గంటల్లో కోస్తా.. రాయలసీమలో జల్లులు

Unseasonal Rains: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మార్చి నెలలోనే ఎండలు మండిపోవాల్సిన సమయంలో.. అకాల వర్షాలు ప్రజలను ఒక్కసారిగా పలకరించాయి. ఒకవైపు భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. మరోవైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలకు ఎండల నుండి కొంత ఉపశమనం లభించినప్పటికీ.. రైతుల్లో మాత్రం ఆందోళన మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో వాతావరణం […]

Big Stories

Advertisement
×