E-Paper
Advertisement
Cyber Crime: సైబర్ వలలో మాజీ డీజీపీ మనుమరాలు.. ఏకంగా రూ.1.2 కోట్లు ఖేల్‌ఖతం
PM Narendra Modi: త్వరలో తెలంగాణ కు ప్రధాని మోడీ? హైదరాబాద్ లో బహిరంగ సభ కు ప్లాన్!
Telangana Rythu Bima: రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట రూ.5 లక్షల బీమా.. ఎవరికీ వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?

Telangana Rythu Bima: రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట రూ.5 లక్షల బీమా.. ఎవరికీ వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?

Telangana Rythu Bima:  రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపే కాదు.. రైతు దురదృష్టవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది. పట్టదారు పాసుబుక్ ఉన్న రైతులందరికీ సామాజిక భద్రత కల్పిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ‘రైతు బీమా’, ‘రైతు నేస్తం’ […]

BRS Party: కాంట్రవర్సీలపై గులాబీ దృష్టి..  అధికార పక్షంకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని వ్యూహం?

BRS Party: కాంట్రవర్సీలపై గులాబీ దృష్టి.. అధికార పక్షంకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని వ్యూహం?

BRS Party: గులాబీ అధిష్టానం పార్టీలోని కాంట్రావర్సీ నేతలపై దృష్టిసారించింది. ఎవరెవరు తరచూగా వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు..వారితో పార్టీకి జరుగుతున్న నష్టంపై ఆరా తీస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందనుకున్న తరుణంలో వివాదాలకు కారణమవుతున్న వారిని పక్కను పెట్టేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే అలాంటి నేతలను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పార్టీ నేతలపై అధిష్టానం దృష్టి ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. రాబోయే […]

Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!

Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!

Congress Party: స్వేచ్ఛ, బ్యూరో:  కాంగ్రెస్ పార్టీలోని పదవులు ఏప్రిల్ నెలలోపే పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది.ఈ మేరకు పదవులు ప్రాసెస్‌ స్పీడప్ అయింది. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులను కూడా ఈ సారి ప్రకటించాలని ముందుకు సాగుతున్నది. దీనిలో భాగంగానే తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్..ఎమ్మెల్యేలు, డీసీసీల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. ఫ్రంటల్ వింగ్ ఆర్గనైజేషన్స్ లో ఎవరిని నియమించాలి? ప్రభుత్వ నామినేటెడ్ […]

International Schools: తెలంగాణలో బ్రిటన్ స్కూల్స్.. హైదరాబాద్‌లో 13 ప్రఖ్యాత యూకే క్యాంపస్‌లు

International Schools: తెలంగాణలో బ్రిటన్ స్కూల్స్.. హైదరాబాద్‌లో 13 ప్రఖ్యాత యూకే క్యాంపస్‌లు

International Schools: స్వేచ్ఛ, బ్యూరో : తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ విద్యా సంస్థలకు ప్రధాన చిరునామాగా మారుతోంది. హైదరాబాద్ విద్యా హబ్‌గా మరో అంతర్జాతీయ మైలురాయిని చేరుకోనుంది. నగరంలోని మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలకు ఆకర్షితులైన బ్రిటన్ విద్యా సంస్థలు ఇక్కడ తమ శాఖలను ప్రారంభించేందుకు క్యూ కడుతున్నాయి. దాదాపు 13 ప్రఖ్యాత బ్రిటన్ పాఠశాలలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అంతర్జాతీయ పాఠశాలల స్థాపనపై యూకే ప్రతినిధులతో ఉన్నత […]

Food Safety Crisis: వరుసగా వెలుగు చూస్తున్న కల్తీ ఆహారపదార్థాలు.. మామూళ్ల మత్తులో జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు?
BC Jathara: బీసీ జన జాగరణ జాతరను విజయవంతం చేయాలి :  మాస్ వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు
Danam Nagender: జీతం వెనక్కి ఇచ్చేయాలి.. దానం నాగేందర్‌పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు
Ranga Reddy News: సర్పంన్పల్లి ప్రాజెక్టు నీటితో అక్రమంగా కోట్ల వ్యాపారం.. ప్రమాదాలు జరిగిన పట్టించుకోని అధికారులు
Minister Thummala: నిధులు ప్రజలవి.. మీ జాగీరు కాదు, హరీష్ రావుకు మంత్రి తుమ్మల కౌంటర్

Minister Thummala: నిధులు ప్రజలవి.. మీ జాగీరు కాదు, హరీష్ రావుకు మంత్రి తుమ్మల కౌంటర్

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వేదికగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి పనుల క్రెడిట్ విషయంలో జరుగుతున్న వివాదంపై మంత్రి తుమ్మల ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ నిధులు ప్రజల సొత్తని.. మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలని మంత్రి తుమ్మల హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి […]

Telangana Govt: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పంటలపై బ్యాంకు రుణాలు పెంచుతూ ప్రభుత్వం  కీలక నిర్ణయం
Fake Seeds: సత్తుపల్లిలో నకిలీ విత్తనాల కలకలం.. వెంకటరమణ సీడ్స్ షాప్ ముందు రైతుల ఆందోళన
CM Revanth Reddy: రేపు సిద్ధిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

Big Stories

Advertisement
×