E-Paper
Advertisement
Vahan Portal: వాహనాదారులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో నేటి నుండి వాహన్ పోర్టల్ ప్రారంభం
Fellowship Scam: కేయు కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నోటీసులు

Fellowship Scam: కేయు కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నోటీసులు

Fellowship Scam: స్వేచ్ఛ బ్యూరో: యూనివర్సిటీల్లో ఫెలోషిప్ కుంభకోణంపై కాకతీయ యూనివర్సిటీ స్పందించింది. కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఎం శంకరయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో, ఆయన పొందిన భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రిజిస్ట్రార్ కార్యాలయం కఠిన ఆదేశాలు జారీచేసింది. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం శంకరయ్యకు నోటీసులు జారీచేసింది. రూ.6.89 లక్షలు రీఫండ్ చేయాల్సిందేనని ఆదేశించింది. శంకరయ్య ఒకవైపు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా వేతనం పొందుతూనే, మరోవైపు యూజీసీ నుంచి […]

Chamala Kiran Kumar Reddy: పని చేస్తేనే గుర్తింపు.. లేకపోతే ఎంపీ ఎవరనే పరిస్థితి వస్తుంది: కిరణ్ కుమార్ రెడ్డి
Mahesh Kumar Goud: పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన
Telangana Forests development: కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్ రిజర్వ్‌లకు మహర్దశ.. అటవీ పునరుద్ధరణే లక్ష్యంగా సర్కార్ అడుగులు

Telangana Forests development: కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్ రిజర్వ్‌లకు మహర్దశ.. అటవీ పునరుద్ధరణే లక్ష్యంగా సర్కార్ అడుగులు

Telangana Forests development:  స్వేచ్ఛ, బ్యూరో: కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులకు మహర్దశపట్టనుంది. ప్రభుత్వం గతం కంటే ఈ సారి అధిక నిధులు కేటాయించింది. టైగర్ రిజర్వులను అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించింది. డ్రోన్లు, స్మార్ట్ కెమెరాలతో పాటు డాగ్ స్వ్కాడ్ లతో అటవీకి రక్షణ చర్యలు చేపడుతుంది. దీంతో పర్యాటకుల సంఖ్య సైతం పెరగనుంది. దీనికి తోడు టైగర్ ట్రాకర్లుగా, గైడ్లుగా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వబోతోంది. టైగర్‌ టూరిజంకు శ్రీకారం అడవుల […]

Building Rules: భవన నిర్మాణాలకు కొత్త రూల్స్.. 20 అంతస్తులు దాటితే ఈ నిబంధనలు పాటించాల్సిందే!
Land Resurvey: భూముల వివాదాలకు చెక్.. 373 గ్రామాల్లో రీ సర్వే స్టార్ట్.. డ్రోన్లతో భూముల మ్యాపింగ్!
Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: స్వేచ్ఛ, బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకే దిక్కులేదని, అలాంటిది మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ప్రభుత్వం, ఇంత భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తుందని నిలదీశారు. మూసీ నది పునరుజ్జీవనం-వాస్తవాలు అంశంపై టీబీజేపీ ఆధ్వర్యంలో సోమాజిగూడలో ఆదివారం నిర్వహించిన చర్చా కార్యక్రమానికి రాంచందర్ రావు […]

Etela Rajender: పేదల భూములు గుంజుకుంటుంటే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వ‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

Cyber Fraud Alert:   జరుగుతున్న సైబర్ మోసాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నా కొందరు కేటుగాళ్ల ఉచ్ఛులో చిక్కుకుంటూనే ఉన్నారు. మోసపోయామని గుర్తించిన తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే పుణ్యకాలం ముగుస్తుండటంతో పోగొట్టుకున్న డబ్బులో పది శాతం కూడా వెనక్కి రావటం లేదు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుల్లో మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్​ మరోసారి బడా కంపెనీలను టార్గెట్ గా చేసుకుని ఉచ్చు విసురుతున్నారు. ఆయా కంపెనీల ఎండీ, డైరెక్టర్లు, కీలక స్థానాల్లో ఉన్నవారి ఫోటోలను […]

CM Relief Fund: పాలకుర్తిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.. 323 మందికి రూ.1.18 కోట్ల ఆర్థిక సహాయం
CM Revanth Reddy: సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి ఖాయం.. నర్మెట్ట రైతు ఉత్సవంలో రేవంత్ రెడ్డి హామీ

CM Revanth Reddy: సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి ఖాయం.. నర్మెట్ట రైతు ఉత్సవంలో రేవంత్ రెడ్డి హామీ

CM Revanth Reddy: సిద్దిపేట జిల్లా నర్మెట్ట రైతు మహోత్సవం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడే ధోరణిని వీడాలని హితవు పలుకుతూనే, సిద్దిపేట ప్రాంతంపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ప్రజాక్షేమం కోసం తాము ఎవరితోనైనా కలిసి పని చేయడానికి సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. “ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని కావాలనుకుంటే నా సొంత నియోజకవర్గం కొడంగల్‌కు తీసుకుపోవచ్చు, కానీ నేను అలా […]

CPI  Narayana: ఇరాన్‌, ఇజ్రాయిల్ యుద్ధంలు కార్పొరేట్ల లాభాల కోసమే : సిపిఐ నేత నారాయణ

CPI Narayana: ఇరాన్‌, ఇజ్రాయిల్ యుద్ధంలు కార్పొరేట్ల లాభాల కోసమే : సిపిఐ నేత నారాయణ

CPI Narayana:  ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా భయానకమైన మరణాలు సంభవిస్తున్నప్పటికీ, దాన్ని నివారించాలంటూ అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి ప్రశ్నార్థకరంగా ఉందన్నారు. విజయవాడలోని దాసరి భవన్‌లో ఆదివారం డాక్టర్ కె. నారాయణ విలేకరుల సమావేశం […]

Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఉన్న ఆ సంచలన విషయాలేంటి?

Big Stories

Advertisement
×