E-Paper
Advertisement
Hyderabad News: బాలుడిపై కుక్కలు దాడి ఘటన, సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు
CM Revanth Reddy: సీఎం సోదరుడి ఇంటి కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ!
CM Revanth: మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
CM Revanth Reddy: మెస్సీ తో  ఫుట్ బాల్ మ్యాచ్..బ‌రిలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: శ్రీ పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: రూ.151.92 కోట్ల అభివృద్ధి పనులకు.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మేడారం జాతరపై సీఎం సమీక్ష.. నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం

CM Revanth Reddy: మేడారం జాతరపై సీఎం సమీక్ష.. నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు చేపట్టిన అభివృద్ధి, నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ఈ సమావేశంలో రోడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, భక్తుల సౌకర్యాలు, గద్దెల చుట్టూ అభివృద్ధి పనులపై […]

CM Revanth Reddy: తక్కువ వడ్డీ రుణాలతో తెలంగాణ అభివృద్ధికి వేగం.. హడ్కో ఛైర్మన్‌తో సీఎం కీలక భేటీ

CM Revanth Reddy: తక్కువ వడ్డీ రుణాలతో తెలంగాణ అభివృద్ధికి వేగం.. హడ్కో ఛైర్మన్‌తో సీఎం కీలక భేటీ

CM Revanth Reddy: రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు.. తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ భేటీ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తున్నారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్‌, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని, సీఎం […]

CM Revanthreddy Tour: ప్రజాపాలనకు రెండేళ్లు.. జిల్లాల పర్యటనకు శ్రీకారం, మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanthreddy Tour: ప్రజాపాలనకు రెండేళ్లు.. జిల్లాల పర్యటనకు శ్రీకారం, మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanthreddy Tour: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా రోజుకో జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. డిసెంబర్ ఒకటి అనగా సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణలో ప్రజా‌పాలనకు రెండేళ్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులోభాగంగా సోమవారం మహబూబ్‌నగర్ […]

CM Progress Report: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ ఫోకస్
Telangana Govt: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు నిర్ణయం
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో.. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో.. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

CM Revanth Reddy: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్లెల్లో సందడి వాతావరణ నెలకొంది. సర్పంచ్ ఆశావహులు ఏకగ్రీవాలపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఈ మేరకు గ్రామస్తులను ఒప్పించేందుకు వివిధ హామీలు కురిపిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది. అయితే ఇక్కడ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలిపారు. సర్పంచ్ ఆశావహులు ఏకగ్రీవాలపై పార్టీ నేతల దృష్టి నాగర్‌కర్నూల్‌ […]

Lionel Messi: హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ… సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌
T Congress DCC Post: డీసీసీల ఎంపికపై కాంగ్రెస్‌లో గందరగోళం.. హైకమాండ్ నిర్ణయం ఇదేనా!
Telangana Rising-2047: రాష్ట్రా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ: సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Rising-2047: రాష్ట్రా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ: సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Rising-2047: తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. పాలసీ డాక్యుమెంట్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్.. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్‌లో కనిపించాలని ఆదేశించారు. రాష్ట్ర […]

Big Stories

Advertisement
×