E-Paper
Advertisement
శ్రీ సత్య సాయి జిల్లాలో కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన కేటుగాడు.. ఏం చేశాడంటే!
గురుకులం హాస్టల్‌లో అర్ధరాత్రి మిస్ అయిన 3వ తరగతి చిన్నారి!
తిరుమలలో విగ్రహం చోరీ.. ఒంగోలులో దొరికిపోయిన దొంగ.. అసలేం జరిగిందంటే?
Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!
Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం
పల్నాడులో ఘోరం.. ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ.. నలుగురు సజీవ దహనం!
విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?
AP Liquor Scam: ఎపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు కీలక నేతల అరెస్టుతో వైసీపీ గుండెల్లో రైళ్లు!
Double Murder: జీడిమామిడి తోటలో తల్లీ, కూతుళ్ల హత్య కలకం
అనంత శ్రీరామ్ ఫ్యామిలీ టార్గెట్? అర్థరాత్రి బెదిరింపులు..భూవివాదంలో అసలు ఏం జరుగుతోంది?

అనంత శ్రీరామ్ ఫ్యామిలీ టార్గెట్? అర్థరాత్రి బెదిరింపులు..భూవివాదంలో అసలు ఏం జరుగుతోంది?

Ananth Sriram: అనంత్ శ్రీరామ్..పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాలకి తన కలం బలంతో సాహిత్యాన్ని అందించిన ఈ ప్రముఖ లిరిసిస్ట్  కుటుంబంలోని గొడవలు ఇపుడు రోడ్డు మీద పడ్డాయి. అవును.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నాడు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనంత్ శ్రీరామ్ ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సెలబ్రిటీ హోదాను పక్కనబెట్టి, ఒక సామాన్యుడిలా తన వృద్ధ తల్లిదండ్రుల ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీలను వేడుకోవడం […]

మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్

మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్

Machkund Fire: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్న మాచ్‌‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాంకేతిక కారణాల వల్ల పవర్ స్టేషన్‌ను అత్యవసరంగా షట్‌డౌన్ చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యుత్ కేంద్రం రెండో అంతస్తులో విధుల్లో ఉన్న పలువురు కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగ, సెగలు అలుముకోవడంతో కార్మికులను రక్షించేందుకు లోపలికి వెళ్లడం రెస్క్యూ సిబ్బందికి […]

కోడూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు వాహనాలు దగ్ధం!
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

Road Accident: తెల్లవారుజామున ప్రశాంతంగా నిద్రిస్తున్న ప్రయాణికులపై మృత్యువు లారీ రూపంలో విరుచుకుపడింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోగా, మరో పది మందిని ఆసుపత్రి పాల చేసింది. శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, అతి వేగంతో వచ్చిన ఒక లారీ ఢీకొట్టింది. ఈ పెను ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం హాహాకారాలతో మిన్నంటింది. మృత్యుఒడిలోకి […]

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్.. అవార్డు అందుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
Tirupati Tragedy: తిరుపతిలో తీవ్ర విషాదం.. ఒకే ఫ్యామిలీలో 5గురు మృతి.. అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×