E-Paper
Advertisement

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం
Advertisement

Fishermen Death: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని పోలవరంకు పక్కన గొల్లగూడెం పరిధిలో ఓ దారున సంఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేపింది. జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లి ఓ ఐదుగురు మత్స్యకారులు గోదావరి నదిలో కొట్టుకు పోయి మరణించారు. దీంతో ఈ విషాద గటన అందరిని కలిచివేసింది. రోజులాగే చేపల వేటకు వెల్లిన వారు తిరిగి రాకుండా మరణిచడంతో తీవ్ర విషాదం నెలకొంది.

స్పందించిని సీఎం..

పోలవరం జిల్లా గొల్లగూడెం వద్ద జరిగిన దారుణ సంఘటనపై సీఎం స్పందించారు. గోదావరి నదిలో వేటకెళ్లి ఐదుగురు మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Also read: UPI పేమెంట్స్‌పై కొత్త రూల్.. రూ.2,000 దాటితే ఛార్జీలు వసూలు చేసే అవకాశం?

ఆదేశాలు జారీ..

గొమ్ముకొత్తగూడెంకు చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్ అనే ఐదుగురు వేటకు వెళ్లి మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో సంఘటన పై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Advertisement

Also read: ఉప్పల్‌‌లో దారుణం.. తల్లిని ఇంట్లో బంధించి, నగ్నంగా రోడ్డుపైకి.. ఆపై చెరువులో శవమై.. అసలేం జరిగింది?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×