E-Paper
Advertisement
స్టేట్ టాపర్.. అవినీతిలో నంబర్ 1.. ఆరు నెలలకే ఏసీబీకి దొరికిపోయిన యువ అధికారిణి!
విపక్షాలకు 2029లో బుద్ధి చెబుతారు.. మ‌హిళ‌ బిల్లు వీగిపోవడంపై అమిత్ షా కీల‌క‌ వ్యాఖ్యలు
BREAKING: మోదీ సర్కార్‌కు బిగ్ షాక్.. వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టు షాక్.. పౌరసత్వం వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం!
తుది అంకానికి డీలిమిటేషన్.. రాత్రి 7 గంటలకు ఓటింగ్, బిల్లు గట్టెక్కుతుందా?
బెంగాల్ సీఎంకి హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది.. అలా చేస్తే కంగారు పడరా మరి?
మహిళా బిల్లుపై చ‌ర్చ‌.. ప్రధాని మోదీ జాదూగర్ అంటూ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మహిళా బిల్లుపై చ‌ర్చ‌.. ప్రధాని మోదీ జాదూగర్ అంటూ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Rahul Gandhi: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై వాడివేడిగా చ‌ర్చ‌ జరిగింది. ఈ సంద‌ర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తూ, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక దేశ రాజకీయ మ్యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చేసిన జాదూగర్ (మెజీషియన్) వ్యాఖ్యలు సభలో పెను దుమారాన్ని రేపాయి. మహిళా […]

మీ ఇంట్లోని ఆడబిడ్డలను గుర్తు తెచ్చుకోండి.. చరిత్ర సృష్టించేందుకు కలిసి రండి.. ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
బెంగాల్ లో జాదుగాడు.. 500 మంది మహిళలకు లవ్ ట్రాప్.. రూ.2 కోట్ల మోసం!
డీలిమిటేషన్‌తో నో వర్రీ.. దక్షిణాది రాష్ట్రాలకు పెరగనున్న ఎంపీల సంఖ్య ఇదే, అమిత్ షా కీలక వ్యాఖ్యలు

డీలిమిటేషన్‌తో నో వర్రీ.. దక్షిణాది రాష్ట్రాలకు పెరగనున్న ఎంపీల సంఖ్య ఇదే, అమిత్ షా కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వివరణ ఇచ్చారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న ఆందోళనలు అనవసరమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెరగనున్న ఎంపీ స్థానాల సంఖ్య ఇదే..  దక్షిణాది […]

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ఢీ.. హైదరాబాద్ రావాల్సిన ఆకాశ ఎయిర్‌కు తప్పిన ప్రమాదం
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నో వర్రీ: ప్రధాని మోదీ
గెర్రీమాండరింగ్‌తో 2029 ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్లాన్.. రాహుల్ సంచలన ట్వీట్

గెర్రీమాండరింగ్‌తో 2029 ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్లాన్.. రాహుల్ సంచలన ట్వీట్

Rahul Gandhi: నియోజకవర్గాల పునర్విభజన, గెర్రీమాండరింగ్ (Gerrymandering) అంశంపై రాహుల్ గాంధీ బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ (X) ద్వారా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ ఈ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తమకు రాజకీయ లబ్ధి చేకూర్చేలా లోక్‌సభ స్థానాలను గెర్రీమాండరింగ్ చేయడమే బీజేపీ ప్రమాదకర లక్ష్యమని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లులు పునర్విభజనపై ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలను తొలగిస్తున్నాయని, దీనివల్ల ప్రభుత్వం […]

యూపీకి 125.. తమిళనాడుకు 61.. పార్లమెంట్ విస్తరణ దిశగా అడుగులు

Big Stories

Advertisement
×