E-Paper
Advertisement
భగ్గుమంటున్న భానుడు.. 44 డిగ్రీలు దాటనున్న టెంపరేచర్, ఇది ఢిల్లీలో పరిస్థితి
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానికి ప్రతిభా పాటిల్ ప్రశంసలు.. ప్రజాస్వామ్య బలోపేతానికి ఇదో ముందడుగు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానికి ప్రతిభా పాటిల్ ప్రశంసలు.. ప్రజాస్వామ్య బలోపేతానికి ఇదో ముందడుగు

Pratibha Patil: భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన ప్రతిభా పాటిల్, దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన అధినియమ్’ అమలు దిశగా అడుగులు వేయడాన్ని ఆమె మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ చారిత్రాత్మక చొరవను అభినందిస్తూ ప్రధానమంత్రికి రాసిన లేఖలో, ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఒక విప్లవాత్మక మార్పు అని ఆమె కొనియాడారు. ప్రజాస్వామ్య […]

అండమాన్‌ సముద్రంలో పడవ బోల్తా..250 మంది గల్లంతు
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
Delhi Politics: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ, సీఎం రేవంత్ హాజరు

Delhi Politics: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ, సీఎం రేవంత్ హాజరు

Delhi Politics: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వేగంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక సమావేశాలను ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు. గురువారం నుంచి  మూడురోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు […]

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన లేఖ.. మహిళా రిజర్వేషన్లపై ప్రధానికి కీలక సూచనలు
ఘోర ప్రమాదం.. పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలి 9 మంది మృతి.. 40 మందికి పైగా గాయాలు!
Bihar New CM: బిహార్‌కు కొత్త సీఎం.. నితీశ్ స్థానంలోకి సామ్రాట్ చౌదరి.. ఆయన ఎంత పవర్‌ఫుల్లో తెలుసా?
నితీష్ కుమార్ సంచలన నిర్ణయం.. బీహార్ సీఎం పదవికి రాజీనామా!
నియోజకవర్గాల పునర్విభజన.. ఇక 850 ఎంపీ స్థానాలు, కేంద్రం సంచలన ప్రతిపాదన

నియోజకవర్గాల పునర్విభజన.. ఇక 850 ఎంపీ స్థానాలు, కేంద్రం సంచలన ప్రతిపాదన

దేశ రాజకీయ ముఖచిత్రం త్వరలో భారీ మార్పులకు లోనుకానుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్యను 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు రూపొందించిన బిల్లు ముసాయిదాను ఇప్పటికే పార్లమెంటు సభ్యులకు పంపించినట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు లభించే ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడమే ఈ భారీ కసరత్తు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రతిపాదిత […]

CM MK Stalin: డీలిమిటేషన్‌ వ్యవహారం..  కేంద్రాన్ని హెచ్చరించిన  సీఎం స్టాలిన్‌, రేపోమాపో సమావేశం

CM MK Stalin: డీలిమిటేషన్‌ వ్యవహారం.. కేంద్రాన్ని హెచ్చరించిన సీఎం స్టాలిన్‌, రేపోమాపో సమావేశం

CM MK Stalin: దేశంలో ఎంపీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం కేంద్రానికి కత్తి మీద సాముగా మారింది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేంద్రాన్ని హెచ్చరించారు. డీలిమిటేషన్‌పై కేంద్రాన్ని హెచ్చరించిన సీఎం స్టాలిన్‌ డీలిమిటేషన్‌ వ్యవహారంపై కేంద్రాన్ని హెచ్చరించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌. రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదించాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌పై తాము మొదటి […]

ఫస్ట్‌నైట్ రోజు ఎంత పని చేసింది.. భర్తకు షాకిచ్చిన భార్య.. శోభనం జరగాలంటే 90 లక్షలు డిమాండ్
ఆర్‌ఎస్‌ఎస్ వేదికలపై కనిపించిన మీరు.. మాకు న్యాయం చేస్తారా?..  హైకోర్టులో జ‌డ్జికి కేజ్రీవాల్ సవాల్
ఎన్నికల్లో బయో మెట్రిక్.. సుప్రీం కోర్టులో పిటిషన్​.. సీజేఐ బెంచ్ కీలక వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×