E-Paper
Advertisement
గెట్ ఔట్.. నీ వల్లే ఈ ట్రాఫిక్ జామ్, మంత్రిని కడిగిపడేసిన మహిళ.. వీడియో వైరల్
వార్నీ.. రోబోతో ఓట్లు అడుగుతున్నారా? దళపతి ఫ్యాన్స్ మామూలు రచ్చ కాదుగా!
రాజకీయ రణరంగంలో వేడెక్కిన వాతావరణం.. బెంగాల్, తమిళనాడులో హోరాహోరీ పోరు!
ఎట్టకేలకు గ్యాస్ సిలిండర్ కష్టాలు తీరినట్టే.. పాత రోజులు వచ్చినట్టే, గ్యాస్ బుకింగ్‌పై ప్రభుత్వం ప్రకటన
రూ.100 కోట్ల లెక్క ఎక్కడ? టీవీకే చీఫ్ విజయ్‌కు హైకోర్టు నోటీసుల షాక్!
ప్రధాని పర్యటనకు ముందే షాక్..  రూ. 80 వేల కోట్ల ప్రాజెక్టులో ఎగసిపడ్డ మంటలు!
India Korea: భారత్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు.. మోదీతో అత్యవసర భేటి.. 8 ఏళ్ల తర్వాత ఎందుకీ ఆకస్మిక పర్యటన!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. భారత్‌కు సైతం ముప్పు?
ఉల్లిపాయలు తింటాను.. బుర్ర తినను.. ప్రధాని మోదీ సరదా సంభాషణ
టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపులు.. వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు
ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ఫైర్.. ఆయన సంకల్పం స్వచ్ఛమైనది కాదు, విషపూరితమంటూ వ్యాఖ్యలు
ఈ పాపం ప్రతిపక్షాలను వదిలిపెట్టదు.. మహిళలందరికీ నా క్షమాపణలు – ప్రధాని మోదీ

ఈ పాపం ప్రతిపక్షాలను వదిలిపెట్టదు.. మహిళలందరికీ నా క్షమాపణలు – ప్రధాని మోదీ

PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతినుద్దేశించి ప్రధాని మోదీ శనివారం రాత్రి మాట్లాడారు. ఈ ప్రసంగంలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మహిళల కోసం చేసిన తమ ప్రయత్నాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ‘భ్రూణహత్య’ చేశాయని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే వంటి పార్టీలే ఈ దురాగతానికి పాల్పడ్డాయన్నారు. వారంతా కలిసి రాజ్యాంగానికి, మహిళలకు వ్యతిరేకంగా నేరం చేశారన్నారు. ఈ పాపం ప్రతిపక్షాలను వదిలిపెట్టదన్నారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ […]

వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్న ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8.30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ప్రసంగంలో మహిళా బిల్లు భవిష్యత్తు కార్యాచరణపై మోదీ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు అడ్డుపడటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. […]

పీఎంజీఎస్‌వై స్కీంకు రూ.83,977 కోట్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×