E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Stock Markets Crash: శుక్రవారం వణికిన దలాల్ స్ట్రీట్.. బేర్ విజృంభణ, కుప్పకూలిన బెంచ్ మార్క్ సూచీలు

Stock Markets Crash: శుక్రవారం వణికిన దలాల్ స్ట్రీట్.. బేర్ విజృంభణ, కుప్పకూలిన బెంచ్ మార్క్ సూచీలు

Stock Markets Crash: ముంబై స్టాక్‌మార్కె‌ట్‌‌లో బేర్ ఓ రేంజ్‌లో విజృంభించింది. దీంతో శుక్రవారం దలాల్‌స్ట్రీట్ ఒక్కసారిగా వణికింది. ఏకంగా బెంచ్ మార్క్ సూచీలు కుప్పకూలాయి. సూచీలు తేరుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా మూడు సెషన్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 982,,  నిఫ్టీ దాదాపు 268 పాయింట్లు పతనమైంది. శుక్రవారం వణికిన దలాల్ స్ట్రీట్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం, ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కొనసాగుతుండటంతో […]

Minister Sitharaman:  క్లాడ్ మిథోస్ ఏఐ తీవ్ర కలకలం.. మంత్రి సీతారామన్ వార్నింగ్, బ్యాంకులకు సైబర్ ముప్పు?

Minister Sitharaman: క్లాడ్ మిథోస్ ఏఐ తీవ్ర కలకలం.. మంత్రి సీతారామన్ వార్నింగ్, బ్యాంకులకు సైబర్ ముప్పు?

Minister Sitharaman: బ్యాంకింగ్ వ్యవస్థకు ఏఐ పెను ముప్పుగా మారనుందా? దీంతో ప్రమాదం పొంచివుందా? క్లాడ్ మిథోస్ ఏఐ ప్రకంపనలు సృష్టించనుందా? కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలసీతారామన్ బ్యాంకులను ఎందుకు హెచ్చరించినట్టు? బ్యాంకుల డేటా భద్రత మాటేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. తీవ్ర కలకలం రేపిన క్లాడ్ మిథోస్ ఏఐ  క్లాడ్ మిథోస్ ఏఐ నుంచి భారత బ్యాంకింగ్ రంగానికి సైబర్ ముప్పుపై కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివిధ బ్యాంకుల అధిపతులతో […]

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సిత్రాలు..  హుగ్లీ నదిలో ప్రధాని మోదీ ప్రయాణం, లాహిరి లాహిరి లాహిరిలో
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు.. నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు, వైసీపీలో కొత్త టెన్షన్
కవిత కొత్త పార్టీ ప్రకటన.. గుర్తు, జెండా ఇదేనా? ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్
కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ భేటీ.. శంకర్‌గౌడ్ మృతి, చర్చలకు మంత్రుల కమిటీ పిలుపుపై చర్చ
Hyderabad: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్  మన్నె క్రిశాంక్ అరెస్ట్.. మళ్లీ ఏం జరిగింది?

Hyderabad: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్.. మళ్లీ ఏం జరిగింది?

Hyderabad: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి మారేడ్‌పల్లిలో ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, విషయం చెప్పి అదుపులోకి తీసుకున్నారు. మంత్రి సీతక్కపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను రాత్రి కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న […]

Strait of Hormuz: హోర్మూజ్‌ జలసంధి వద్ద టెన్షన్.. ఇరాన్ బోట్లను పేల్చేయండి, అలాగైతే నో చర్చలు
Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. కంటైనర్ నౌకపై ఇరాన్  కాల్పులు, చర్చలకు సిద్ధమే
ఏపీలో రాజ్యసభ ఎన్నికలపై చర్చ.. రాజ్యసభ రేసులో అన్నామలై పేరు.. ఏపీ నుంచి
Nadendla Bhaskara Rao: ఎన్టీఆర్‌కు- నాదెండ్ల మధ్య ఏం జరిగింది? ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు?
Telangana Govt: ఆర్టీసీ కార్మికులకు మంత్రి  పొన్నం విజ్ఞప్తి..  సమ్మె విరమించండి,  4 వారాల్లో కమిటీ నివేదిక

Telangana Govt: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి.. సమ్మె విరమించండి, 4 వారాల్లో కమిటీ నివేదిక

Telangana Govt: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించాలని కార్మికులకు కోరారు. మరో నాలుగు వారాల్లో కమిటీ నివేదిక వస్తుందని దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. మరోవైపు గన్ పార్క్ వద్ద ఈ ఉదయం ఆర్టీసీ జేఏసీ నిరసన తెలిపింది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు […]

పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు, కేసీఆర్-హరీష్‌రావులకు రిలీఫ్

పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు, కేసీఆర్-హరీష్‌రావులకు రిలీఫ్

KCR-Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. అయితే నివేదికపై చర్యలు తీసుకోవద్దని తీర్పు వెళ్లడించింది. న్యాయస్థానం తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌తో‌పాటు ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్‌కె జోషిలకు చిన్న ఊరట లభించింది. పీసీ ఘోష్ నివేదికపై కేసీఆర్-హరీష్‌రావులకు స్మాల్ రిలీఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టుపై దాఖలైన పిటిషన్‌లపై బుధవారం తెలంగాణ హైకోర్టు […]

వెదర్ అప్‌డేట్స్.. తెలంగాణలో 18 జిల్లాలకు అలర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు
Bengaluru Crime: ప్రియుడితో దాగుడుమూతల ఆట.. ఇంటికి పిలిచి, ఆ పని కానిచ్చిన ప్రియురాలు

Big Stories

Advertisement
×