E-Paper
Advertisement
Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Encounter: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఈ కాల్పులు జరిగాయి. టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉండటం వల్ల మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే దట్టమైన అడవుల ప్రాంతం. అయితే మావోయిస్టు అగ్రనేతలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా నుంచి మారేడుమిల్లి వైపు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ […]

Sachivalaya Employees: సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పౌజ్ కేటగిరి బదిలీలకు అనుమతి.. మార్గదర్శకాలు జారీ
Botsa Daughter: ఏపీ రాజకీయాల్లోకి వారసుల ఎంట్రీ.. వచ్చే ఎన్నికల్లో బొత్స కుమార్తె పోటీ?
Vangaveeti Mohana Ranga: ఆ పార్టీలోకి వంగవీటి కూతురు
Srikakulam: ఎచ్చెర్ల వర్గపోరుకు చెక్.. టీడీపీలోకి ఈశ్వరరావు

Srikakulam: ఎచ్చెర్ల వర్గపోరుకు చెక్.. టీడీపీలోకి ఈశ్వరరావు

Srikakulam:  ఆ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట.. ఎందరో ఉద్దండులైన నేతలను అసెంబ్లీకి పంపిన చరిత్ర. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీకి నాయకత్వ లేమి తాండవిస్తోంది. ఇన్‌చార్జి కూడా లేకపోవడంతో క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. అయితే, ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడిన రాజకీయ చదరంగంలోని వ్యూహమేనని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని తీవ్ర వర్గపోరుకు చెక్ పెట్టి, పార్టీ మనుగడను కాపాడుకోవడానికి చంద్రబాబు ఎలా కొత్త పంథాను అనుసరిస్తున్నారు? మిత్రపక్షం బీజేపీ ఎమ్మెల్యేను టీడీపీలోకి ఆహ్వానించే […]

Singanamala: సింగనమలలో విభేదాలకు చెక్ పడిందా?
Anantapur: కుటుంబం కళ్లెదుటే విషాదం.. ఈతకు వెళ్లి కాలువలో కొట్టుకుపోయిన డాక్టర్
Parakamani Case: సతీష్ కుమార్ మృతిని వైసీపీ మాత్రమే ఆత్మహత్యగా చిత్రీకరిస్తుంది: ఆళ్లపాటి రాజా
Putta Sudhaker: ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ భార్య డిజిటల్ అరెస్ట్!
Vizag News: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మళ్లీ.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Vizag News: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మళ్లీ.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Vizag News: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులు మరోసారి ఆందోళన చేపట్టారు. పరిపాలన భవనానికి ఎదురుగా కార్మికులు తరలి వచ్చి ధర్నాకు దిగారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఇటీవల జారీ చేసిన కార్మికుల వేతనాలను ఉత్పత్తి ఆధారంగా చెల్లించాలన్న సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలన్నది కార్మికులు డిమాండ్. అదే క్రమంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులు మళ్లీ ఆందోళన ఉన్నట్లుండి […]

Tirumala: కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఎంతుందంటే..?
Nuclear Power Plant in Ap: నాలుగు న్యూక్లియర్ పవర్‌ ప్లాంట్లు.. ఏపీ సహా ఆయా రాష్ట్రాల్లో
CM Progress Report: సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్.. పెట్టుబడులు ఎన్ని వేల కోట్లంటే..!
Rain Alert: డబుల్ అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో  పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

Big Stories

Advertisement
×