E-Paper
Advertisement
Ysrcp Politics: తొలి విడత 20 మంది నేతలు.. జగన్ సీరియస్ వార్నింగ్, యాక్టివ్ అవుతారా-తప్పుకుంటారా?
AP Inter: విద్యార్థులకు టార్గెట్ ఫిక్స్.. ఇంటర్ కాలేజీల్లో సంకల్ప్ ప్లాన్..  కేవలం  50 రోజుల మాత్రమే
Palnadu News: పల్నాటి వీరుల తిరునాళ్లలో చివరిరోజు అపశ్రుతి, ఒకరు మృతి, అసలేం జరిగింది?
Vijaya Sai Reddy: మళ్లీ రాజకీయాల్లో వస్తా.. కానీ..? విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన
Vijayasai Reddy: అవసరమైతే మళ్లీ రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇస్తా.. జగన్ కోటరిపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు
Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, బయటకు రావొద్దు

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, బయటకు రావొద్దు

Weather News:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారింది. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్సాఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు ఈ అల్పపీడనం తీవ్రత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇది రేపటికి వాయుగుండంగా బలపడుతుందని […]

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ డబ్బులు పడలేదా?.. అయితే ఇలా చేయండి
Leaders Meeting: బాబు, రేవంత్.. జగన్, కేటీఆర్.. ఎవరి సరదా వారిది

Leaders Meeting: బాబు, రేవంత్.. జగన్, కేటీఆర్.. ఎవరి సరదా వారిది

బెంగళూరులో నిన్న కేటీఆర్, జగన్ కలసిన ఫొటోలను వైసీపీ, బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేశాయి. వారిద్దరికీ ఎక్కడలేని ఎలివేషన్లు ఇచ్చారు. తాజాగా రేవంత్, చంద్రబాబు కలసి ఉన్న ఫొటోలను టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు హైలైట్ చేస్తున్నాయి. వీరిద్దరికీ ఎలివేషన్లు ఇస్తున్నాయి. ఇటీవలే రామోజీరావు జయంతి కార్యక్రమంలో కలసి పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రోజుల వ్యవధిలోనే సత్యసాయి శతజయంతి కార్యక్రమంలో కూడా పక్కపక్కనే కలసి కూర్చుని ముచ్చటించుకున్నారు. ఈఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ వారిద్దరు, […]

YSRCP Leaders: వైసీపీ నేతలు హల్ చల్.. హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం
CM chandrababu: 100 ఏళ్ల క్రితం ఇదే రోజు సత్యసాయి పుట్టపర్తిలో.. శతజయంతి ఉత్సవాల్లో  సీఎం బాబు
Vizag Beach Tragedy: విశాఖ సాగరతీరంలో ఘోరం.. సరదాలో విషాదం,  ఇద్దరు స్టూడెంట్స్ గల్లంతు
CM Chandrababu: బిగ్ టీవి ఎఫెక్ట్.. అరటి రైతులకు బిగ్ రిలీఫ్! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Tirumala laddu Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఆ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ
CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. ముంబై, కోల్‌కతాకు అరటి ఎగుమతులు.. పత్తి రైతులకు సీఎం భరోసా!

CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. ముంబై, కోల్‌కతాకు అరటి ఎగుమతులు.. పత్తి రైతులకు సీఎం భరోసా!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని అరటి, పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల కొనుగోళ్లు, మార్కెటింగ్ సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమలో దాదాపు 40 వేల హెక్టార్లలో సాగవుతున్న అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక మార్కెట్లతో పాటు […]

Big Stories

Advertisement
×