E-Paper
Advertisement
Malla Reddy : గోవా బీచ్ లో మల్లారెడ్డి హంగామా.. టూర్ రహస్యమిదేనా?
TS MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షురూ.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..
TSPSC :  కొత్త పాలక మండలి ఏర్పాటుపై సర్కార్ ఫోకస్..  TSPSC ఛైర్మన్ ఎంపికపై కసరత్తు..
Telangana BJP : బీజేపీకి జయసుధ, విక్రమ్ గౌడ్ గుడ్ బై..? కాంగ్రెస్ లో చేరేందుకు సన్నద్ధం..
Rangareddy Murder : బాలాపూర్ లో కలకలం.. రౌడీషీటర్ దారుణ హత్య..
SBI Bank Manager : SBIలో సంచలనం.. రూ.4.75 కోట్లు స్వాహా..
CM Revanth Reddy: 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం
CAG on Kaleswaram: కాళేశ్వరం దొంగల్ని నిలదీసిన మంత్రులు.. త్వరలోనే జ్యుడిషియరీ ఎంక్వైరీ..

CAG on Kaleswaram: కాళేశ్వరం దొంగల్ని నిలదీసిన మంత్రులు.. త్వరలోనే జ్యుడిషియరీ ఎంక్వైరీ..

CAG on Kaleswaram: కాళేశ్వరం కథ ముగిసిపోయింది. ఇన్నాళ్లూ వివిధ పార్టీలు చెప్పింది.. ఇప్పుడు కాగ్ ఆన్ రికార్డుగా చెప్పేసింది. ప్రాజెక్టు వయబుల్ కాదని లెక్కలతో సహా తేల్చేసింది. ఇన్నాళ్లూ అదరహో అనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు గుదిబండ అయింది. ఓవైపు కాగ్ రిపోర్టు, ఇంకోవైపు జ్యుడిషియరీ ఎంక్వీరీకి రంగం సిద్ధమవుతుండడంతో కాళేశ్వరం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాళేశ్వరం అవినీతిలో భాగం ఉన్న వారిని కచ్చితంగా జనం ముందు నిలబెట్టబోతోంది కాంగ్రెస్ సర్కారు. అసలే కాళేశ్వరం ప్రాజెక్టు […]

CAG Report on Kaleshwaram :  కాళేశ్వరంపై కాగ్ నివేదిక.. కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు..
Kaleshwaram CAG Report | కాళేశ్వరం నిండా అవినీతే.. తెలంగాణను నిండా ముంచిన బిఆర్ఎస్!
International Kites Festival | అంతర్జాతీయ పతంగుల పండుగ.. సిఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
Hyderabad : ప్రాణం తీసిన కోడి కూర.. చికెన్ తిని యువకుడు మృతి..

Hyderabad : ప్రాణం తీసిన కోడి కూర.. చికెన్ తిని యువకుడు మృతి..

Hyderabad : ఆదివారం అయితే చాలు పేద ప్రజల‌తో మొదలుకొని ప్రతి ఒక్కరు మాంసాహరం అయిన చికెన్ ను ఇష్టంగా తింటారు. కరోనా తర్వాత అయితే చికెన్ తినేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. చికెన్ ధర తక్కువ ఉంటే చికెన్ ప్రేమికులు చికెన్ షాపులకు క్యూ కడతారు. ధర ఎక్కువగా ఉంటే వారంలో ఒక్కసారి అయిన పావుకేజీ అయినా కొని వండుకుని తినే వారు ఉంటారు. అయితే హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటన విషాదం మిగిల్చింది. జితేంద్ర అనే వ్యక్తి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఫరూక్ నగర్ మండలం లో జరగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

CM Revanth Reddy : త్వరలో నూతన విద్యుత్‌ విధానం.. 24 గంటల ఉచిత కరెంట్.. 200 యూనిట్లు ఫ్రీ..
TSRTC : ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. మొత్తం ఎన్నంటే..?

Big Stories

Advertisement
×