E-Paper
Advertisement
Extravagant BRS Govt | ఫార్ములా ఈ రేసు కథ.. కోట్లలో ప్రజాధనం వృథా!
Extravagant KCR Govt : ప్రజల సొమ్ము భారీగా దుర్వినియోగం.. ఇదీ కేసీఆర్ సర్కార్ విధానం..
Vigilance Raids on Kaleswaram : జలసౌధలో ముగిసిన సోదాలు.. విజిలెన్స్‌ అధికారుల చేతిలో కీలకమైన ఫైల్స్..

Vigilance Raids on Kaleswaram : జలసౌధలో ముగిసిన సోదాలు.. విజిలెన్స్‌ అధికారుల చేతిలో కీలకమైన ఫైల్స్..

Vigilance Raids on Kaleswaram : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్‌ జలసౌధలో విజిలెన్స్‌ అధికారుల సోదాలు ముగిశాయి. దాదాపు 8గంటల పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నరు. విజిలెన్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఉదయం 9గంటల సమయంలో జలసౌధకు వచ్చిన అధికారులు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్ రావు, రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ ఎండీ హరిరామ్‌ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా […]

CM Revanth Reddy :  వ్యాపారానికి అన్ని విధాలుగా సహకరిస్తాం.. గోద్రెజ్ అగ్రోవెట్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి..
Khammam Lok Sabha : కేసీఆర్ అధికారంలో కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే డేంజర్.. బీఆర్‌ఎస్‌ సన్నాహక సమీక్షలో కేటీఆర్..
Prajavani Effect : ప్రజావాణి ఎఫెక్ట్‌.. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం..
Mallu Bhatti Vikramarka | ఫార్ములా ఈ రేస్‌తో తెలంగాణకు ఎటువంటి లాభం లేదు : భట్టి విక్రమార్క
Prajapalana Applications : ప్రజాపాలన దరఖాస్తుల నిర్లక్ష్యం.. అధికారిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు..

Prajapalana Applications : ప్రజాపాలన దరఖాస్తుల నిర్లక్ష్యం.. అధికారిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు..

Prajapalana Applications : ప్రజాపాలన దరఖాస్తులను నిర్లక్ష్యం చేసిన అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దరఖాస్తుల డేటా ఎంట్రీ పర్యవేక్షణను నిర్లక్ష్యం చేశారని హయత్‌నగర్ సర్కిల్ వాల్యుయేషన్ అధికారిపై వేటు వేసింది. సోమవారం బాలానగర్‌లో రోడ్డుపై ప్రజపాలన దరఖాస్తులు దర్శనం ఇచ్చాయి. డేటా ఎంట్రీ కేంద్రానికి తరలిస్తుండగా ఈ పత్రాలు రోడ్డుపై పడ్డాయని అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యులుగా హయత్‌నగర్ సర్కిల్-3 సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం కొత్త […]

MLC Jeevan Reddy : టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా వెంటనే ఆమోదించాలి.. గవర్నర్‌‌కు ఎమ్మెల్సీ లేఖ..

MLC Jeevan Reddy : టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా వెంటనే ఆమోదించాలి.. గవర్నర్‌‌కు ఎమ్మెల్సీ లేఖ..

MLC Jeevan Reddy : టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్‌ తమిళిసైను రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంపై ఆయన గవర్నర్‌ కు లేఖ రాశారు. నెల రోజులు గడుస్తున్నా టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు గవర్నర్ ఆమోదించలేదని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు అనేక అవకతవకలకు పాల్పడిందని జీవన్ రెడ్డి […]

Sand Mafia : ఇసుక మాఫియా హల్ చల్.. అటవీశాఖ సిబ్బంది కారును ఢీకొట్టిన ట్రాక్టర్..
Saif Suspension: ప్రీతి కేసు నిందితుడు సైఫ్ సస్పెన్షన్ రీ కన్ఫర్మ్.. మరో 97 రోజులు..
Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ షురూ.. ENC మురళీధర్‌రావు ఆఫీసులో సోదాలు..

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ షురూ.. ENC మురళీధర్‌రావు ఆఫీసులో సోదాలు..

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. ఎర్రమంజిల్‌ జలసౌధలోని కాళేశ్వరం కార్పొరేషన్‌ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ENC మురళీధర్‌రావు ఆఫీసులో సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు.. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక కరీంనగర్ జిల్లా LMDలోని ఇరిగేషన్‌ ఆఫీస్‌లోనూ విజిలెన్స్‌ అధికారులు దాడులు చేస్తున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్‌ […]

Petrol Bunks: బంక్‌లు మళ్లీ బంద్..? పెట్రోల్ కోసం భారీ క్యూ..
Sankranti Buses: గోదారోళ్లకు గుడ్ న్యూస్.. తెలంగాణ నుంచి 10% డిస్కౌంట్ తో స్పెషల్ బస్సులు

Sankranti Buses: గోదారోళ్లకు గుడ్ న్యూస్.. తెలంగాణ నుంచి 10% డిస్కౌంట్ తో స్పెషల్ బస్సులు

Sankranti Buses: సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. మరో నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలవ్వనుంది. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి గోదావరి జిల్లాలే. రంగురంగుల రంగవల్లులు, కోడిపందేలు, పిండివంటలు, అతిథి మర్యాదల్లో ఏమాత్రం తగ్గరు గోదారోళ్లు. సంక్రాంతి వచ్చిందంటే.. గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కడున్నా.. పండక్కి సొంతూరికి చేరుకుంటారు. సంక్రాంతి సమయంలో ప్రయాణికుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు.. స్పెషల్ ట్రైన్లలో కూడా […]

Big Stories

Advertisement
×