E-Paper
Advertisement
Telangana Government : రిటైర్డ్ ఎంప్లాయిస్ పై ప్రభుత్వం ఫోకస్.. ఉద్యోగుల గుండెల్లో గుబులు..

Telangana Government : రిటైర్డ్ ఎంప్లాయిస్ పై ప్రభుత్వం ఫోకస్.. ఉద్యోగుల గుండెల్లో గుబులు..

Telangana Government : ప్రభుత్వ అధికారులు పదవీ విరమణ పొందినా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్నవారిపై దృష్టిసారించింది తెలంగాణ సర్కార్‌. ఎక్స్‌టెన్షన్‌, రీ అపాయింట్‌మెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పేరుతో పనిచేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు వంద మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాట్లు తెలుస్తోంది. సీఎస్‌ శాంతి కుమారి ఆదేశాలతో రిటైర్డ్‌ ఉద్యోగుల వివరాలను పొందుపరిచేందుకు ఒక నిర్ధిష్టమైన ఫార్మాట్‌ను కూడా రూపొందించి అన్ని ప్రభుత్వ శాఖలకు పంపడంతో ఆ వివారాలను సేకరించి సీల్డ్‌ కవర్‌లో సీఎస్‌కు అందించింది. దీంతో జిల్లా కలెక్టరేట్లలో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు వివిధ హోదాల్లో ఇప్పటికీ కొలువుల్లో కొనసాగుతున్న రిటైర్డ్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు రేగుతోంది.

Hyderabad : పబ్ లో ఘర్షణ.. కత్తులు, బీర్ బాటిళ్ల తో పరస్పర దాడి..
NTR : ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి.. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అంటూ ప్రశంసలు..

NTR : ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి.. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అంటూ ప్రశంసలు..

NTR: సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా కీర్తిని అందుకుని..రాజకీయ రంగంలో కూడా తనకు తిరుగులేదనిపించుకున్న నందమూరి తారక రామారావు వర్ధంతి. ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, టీటీడీపీ నేతలు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా బేగంపేట్‌ రసూల్‌పుర చౌరస్తాలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ఎన్‌టిఆర్ ఘాట్ వరకు అమర జ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు టీడీపీ నేతలు.

TSRTC : మహిళలకు ఉచిత ప్రయాణం.. సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌..!
CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ కృషితో.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం రేవంత్ బృందం.. కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ కు విశిష్ట ఆదరణ లభిస్తుంది. ఈ సదస్సు వేదికగా తెలంగాణకు ఇప్పటి వరకు రూ.40,270 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల తో అగ్రిమెంట్ కుదిరినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రూ.37,800 కోట్ల పెట్టుబడులకు పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో సీఎం రేవంత్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

TS Governor : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలు.. తమిళిసై కీలక నిర్ణయం..
Adulterated Oil : జంతు కళేబరాలే ముడిసరుకు.. కల్తీ నూనె తయారీ కలకలం..
Telangana MLC Candidates : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్.. మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్‌కి ఛాన్స్..
Nizamabad Lift Incident : లిఫ్ట్‌లో ఇరుక్కున్న సెక్యూరిటీ గార్డ్.. రక్షించారు ఇలా..!
Temple Scam : దేవుడికే శఠగోపం.. ఆలయ షాపుల అద్దె స్వాహా..
CM Revanth Reddy Davos Tour : దావోస్‌లో పెట్టుబడుల వేట.. పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు..
Rape Attempt : ఛీ..ఛీ.. వీడసలు తండ్రేనా..? కన్న కూతురిపై అత్యాచారం..
Committee on Dharani Portal : ధరణి కమిటీ భేటీ..  ఆ సమస్యలపై చర్చ..!
Praja Bhavan Car Accident Case : ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైనా కేసు..

Big Stories

Advertisement
×