E-Paper
Advertisement

Kishan Reddy : సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ.. దేనికోసమంటే..?

Kishan Reddy : భారత్‌ మాల, రీజినల్‌ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy).. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రోడ్లకు భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

Kishan Reddy : సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ.. దేనికోసమంటే..?
Advertisement
Telangana politics

Kishan Reddy latest news(Telangana politics):

భారత్‌ మాల, రీజినల్‌ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy).. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రోడ్లకు భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ కోసం నాయ్‌కు 50 శాతం నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డుకు నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్‌ టవర్లు, నీటి కాలువల మళ్లింపు, స్తంభాల తరలింపు చేయాలని గతంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకి రాష్ట ప్రభుత్వం లేఖ రాసింది. అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్‌) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×