E-Paper
Advertisement
CM Revanth Reddy : కుల గణన చేపడతాం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
Police Department : రాయితీ పెండింగ్ చలాన్లు.. మరోసారి గడువు పొడిగింపు..
CM Revanth Reddy : రూ. లక్ష+ తులం బంగారం.. మరో గ్యారంటీపై ప్రభుత్వం ఫోకస్..
Hyderabad  షాకింగ్ గా రిమాండ్ రిపోర్ట్.. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ అక్రమాస్తుల చిట్టా ఇదే..
Palla Rajeshwar Reddy : భూబకాసురుడు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధితుల అరిగోస..
Harvard University : అయ్యో హార్వర్డ్.. మా సారు ఇప్పుడు మాజీ..
Osmania University : పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం.. అర్ధరాత్రి బాత్రూమ్‌లోకి చొరబడిన ఆగంతకులు..

Osmania University : పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం.. అర్ధరాత్రి బాత్రూమ్‌లోకి చొరబడిన ఆగంతకులు..

Osmania University : సికింద్రాబాద్ పీజీ గర్ల్స్ హాస్టల్లో శుక్రవారం అర్ధరాత్రి అలజడి రేగింది. ఫుల్లుగా గంజాయి తాగిన ఇద్దరు ఆగంతకులు హాస్టల్‌లోకి చొరబడ్డారు. బాత్రూమ్ దగ్గరకు చేరి సైగలు చేయడంతో విద్యార్థినులు కేకలు వేశారు. దీంతో హాస్టల్‌లోని మిగతా స్టూడెంట్స్ అలర్టయ్యారు. అందరూ కలిసి ఓ ఆగంతకుడిని పట్టుకున్నారు. మరొకడు పారిపోయాడు. తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. అర్ధరాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గంజాయి మత్తులో యువత చెడు […]

Fake Passports Case : నకిలీ పాస్‌పోర్టు వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు వేగవంతం.. మరో ఇద్దరి అరెస్ట్..
People Fire on KTR : అధికారం పోయినా అహంకారం తగ్గలే..! చిన్నదొర వ్యాఖ్యలకు జనం కౌంటర్లు..
Palla Rajeshwar Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లాపై కేసు.. అందుకేనా..?
Uttam Kumar Reddy : ఆ పార్టీ ఒకట్రెండు స్థానాలకే పరిమితం.. లోక్‌సభ ఎన్నికలపై మంత్రి జోస్యం..
Gaddam Sammaiah : పాలకుర్తి నివాసికి పద్మశ్రీ.. గడ్డం సమ్మయ్యను సన్మానించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..

Gaddam Sammaiah : పాలకుర్తి నివాసికి పద్మశ్రీ.. గడ్డం సమ్మయ్యను సన్మానించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..

Gaddam Sammaiah : పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు వారి ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శాలువాతో […]

Republic Day : రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న శకటాలు.. ప్రత్యేకంగా నిలిచిన ‘జయ జయహే తెలంగాణ’..
Mulugu : రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి.. మంత్రి సీతక్క పరామర్శ..

Mulugu : రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి.. మంత్రి సీతక్క పరామర్శ..

Mulugu : ములుగు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్సీ కాలనీలో కొందరు యువకులు కలిసి ఇనుప పోల్‌కు జాతీయ జెండాని ఎగరవేయాలని భావించారు. అయితే జాతీయ జెండాను అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి బోడ విజయ్(25) అంజిత్‌(35) చక్రి (25)‌లు విద్యుతాఘాతానికి గురయ్యారు. స్థానికులు హుటాహుటిన బాధితులను ములుగు ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే విజయ్, అజిత్‌లు మృతి చెందినట్లు డాక్టర్లు […]

Big Stories

Advertisement
×